Page Loader
Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం 
Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

Arvind Kejriwal: ఎక్సైజ్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌పై దిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం 

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా దిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ పాలసీ కేసులో సమన్లను పాటించనందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదుసార్లు సమన్లు ​​పంపినప్పటికీ కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై బుధవారం దిల్లీ కోర్టులో విచారణ జరిగింది. వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యే విషయంపై అరవింద్ కేజ్రీవాల్‌కు ఈరోజు సాయంత్రం 4 గంటలకు దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సాయంత్ర నాలుగు గంటలకు ఉత్తర్వులు జారీ