NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ
    అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ

    PM Modi: అభివృద్ధి గెలిచింది.. ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 23, 2024
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

    అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయంటూ, మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు.

    అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని, ఐక్యంగా ముందుకు సాగితే, భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలమని చెప్పారు.

    ఈ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు తన కృతజ్ఞతలు తెలిపారు. జార్ఖండ్‌లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు.

    Details

    221 సీట్లను గెలుచుకున్న మహాయతి కూటమి

    మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 288 అసెంబ్లీ స్థానాలలో 221 సీట్లు గెలుచుకుంది.

    ఇంకా 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష కూటమి ఎంవీఏ తీవ్ర పోటీ ఇవ్వలేకపోయింది.

    మహాయుతి విజయంతో, విపక్షం ఇప్పటివరకు కేవలం 45 స్థానాల్లో విజయం సాధించగా, 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మహారాష్ట్ర

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    నరేంద్ర మోదీ

    Modi-Chandrababu:ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. రాష్ట్ర అభివృద్ధి, నిధులపై కీలక చర్చలు చంద్రబాబు నాయుడు
    Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు  చంద్రబాబు నాయుడు
    Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.. కేంద్ర కేబినెట్

    మహారాష్ట్ర

    Elections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన  ఎన్నికలు
    Bharat Ratna to Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రతన్ టాటా
    Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి రతన్ టాటా
    Maharastra: నాసిక్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఫీల్డ్ గన్ షెల్ పేలి.. ఇద్దరు అగ్నివీరులు మృతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025