NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది
    తదుపరి వార్తా కథనం
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది
    వరి పంట

    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 24, 2023
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పంట తెగుళ్లను తట్టుకొని ఈదురుగాలులు, వడగళ్లు పడినా పంట నేల వాలకుండా స్థిరంగా ఉంటుంది. వానాకాలం సీజన్ ను దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాల సమస్యను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

    ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వంగడాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వడగళ్ల వానలు, భారీ వర్షాల నేపథ్యంలో వరి పంటను నెల ముందే సాగయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

    విశ్వవిద్యాలయం దీనికి అనుగుణంగా విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ముఖ్యంగా చీడపీడల గురించి రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది.

    Details

    విత్తన మేళాను నిర్వహించనున్న ప్రభుత్వం

    ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరంగల్, పాలెం, జగిత్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాను నిర్వహించనున్నారు. కొన్ని చోట్ల వర్సిటీ రూపొందించిన వంగడాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు.

    ఈ మేళాలో 1 రకాల పంటలకు చెందిన 45 రకాల విత్తనాలతో పాటు పశుగ్రాస విత్తనాలు, జీవ ఎరువుల విక్రయానికి ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా హైకోర్టు
    నేడే తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభం; 150ఏళ్లైనా చెక్క చెదరకుండా నిర్మాణం  సచివాలయం
    తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సచివాలయం
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ

    ప్రభుత్వం

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025