NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
    తదుపరి వార్తా కథనం
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
    Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్

    Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్

    వ్రాసిన వారు Stalin
    Feb 14, 2024
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి.

    నిరసన మంగళవారం దిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు.

    దీంతో దిల్లీ-హర్యానా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేదని లేదని, దిల్లీలో నిరసన తెలిపి తీరుతామని రైతులు రాత్రంతా సరిహద్దులోనే ఉండిపోయారు.

    దిల్లీ సరిహద్దులో బుధవారం కూడా ఆందోళలను కొనసాగించేందుకు సిద్ధమవయ్యారు. దీంతో సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

    దిల్లీ

    రాకపోకలకు అంతరాయం

    రైతుల ఉద్యమం కారణంగా యూపీ సరిహద్దులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

    యూపీ గేట్ వద్ద కఠినమైన వద్ద పోలీసులు క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దిల్లీలోని పంపిస్తున్నారు.

    దిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9పై దాదాపు 8 కిలోమీటర్ల మేర కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

    దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మంగళవారం తొమ్మిది మెట్రో స్టేషన్ల గేట్లను దాదాపు 12 గంటల పాటు మూసివేసింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.

    గేట్లు మూసి ఉండడంతో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. బుధవారం కూడా మెట్రో స్టేషన్ల గేట్లను మూసి వేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    హర్యానా
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్  న్యూస్ క్లిక్
    Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు..ఘటనా స్థలంలోనే బాంబ్ స్క్వాడ్ ఇజ్రాయెల్
    Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు.. 110 విమానాలు, 25 రైళ్లపై ఎఫెక్ట్  విమానం
    Delhi: దిల్లీలో దట్టమైన పొగమంచు..134 విమానాలు, 22 రైళ్లపై ఎఫెక్ట్, సున్నాకి దగ్గరగా దృశ్యమానత  భారతదేశం

    హర్యానా

    Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం  మనోహర్ లాల్ ఖట్టర్
    దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్  సుప్రీంకోర్టు
    హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్  తాజా వార్తలు
    Haryana violence: వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలి: సుప్రంకోర్టు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు  సౌరబ్ గంగూలీ
    UNSC: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు  భద్రతా మండలి
    13 ప్రాంతీయ భాషల్లో CRPF, BSF, CISF నియామక పరీక్షలు.. కేంద్ర హోంశాఖ ప్రకటన ఆర్మీ
    Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025