NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్
    తదుపరి వార్తా కథనం
    Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్
    బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్

    Fire Accident: బోగీలలో మంటలు... నిలిచిపోయిన అలప్పుళ ఎక్స్‌ప్రెస్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2024
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ధనాబాద్ జంక్షన్ నుంచి అలప్పుళ వెళ్లే అలప్పుళ్ల ఎక్స్‌ప్రెస్ రైలు (13351) కేరళ రాష్ట్రంలోని మధుకరై స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది.

    రైలులోని B4, B5 బోగీల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రైలును వెంటనే ఆపేశారు. స్టేషన్ సిబ్బంది మంటలను వెంటనే గమనించి లోకో పైలట్‌కు సిగ్నల్ ఇవ్వడంతో రైలు నిలిపివేశారు.

    రైలు ఆగడంతో ప్రయాణికులు అప్రమత్తమై రైలుపై నుంచి సురక్షితంగా బయటకు పరుగులు తీశారు.

    ఈ రైలులో శబరిమలై యాత్రకు వెళ్తున్న ఇల్లందుకు చెందిన పదిమంది అయ్యప్ప భక్తులున్నారు.

    Details

    సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

    వారు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

    ప్రమాదానికి గల కారణాలను పరిశీలించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసం రైల్వే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

    ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    కేరళ

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    రైలు ప్రమాదం

    ఒడిశా రైలు ఘటనలో ఉన్నతాధికారులపై రైల్వేశాఖ సీరియస్.. ఐదుగురిపై వేటు ఒడిశా
    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం తెలంగాణ
    భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి

    కేరళ

    Suresh Gopi: కేబినెట్‌లో చోటు కోరుకోవడం లేదన్న కేరళ బీజేపీ ఎంపీ  భారతదేశం
    Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్‌లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ   భారతదేశం
    Veena George: 'సహాయక చర్య కోసం కువైట్‌కు వెళ్లేందుకు అనుమతించలేదు...': కేరళ మంత్రి భారతదేశం
    PM Modi's meet with Pope: పోప్ కు మీరిచ్చే గౌరవం ఇదేనా ? కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025