NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు
    తదుపరి వార్తా కథనం
    హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు
    హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు

    హర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34ఏళ్ల వ్యక్తిని తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందుతుడి జితేందర్‌ అతను మొదట భార్య చేతులు నరికి, ఆపై ఆమె తల నరికాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చేశాడు. తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఏప్రిల్ 21న మనేసర్‌లోని ఒక గ్రామంలో సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కాలిన మృతదేహాన్ని తల లేదు. అలాగే చేతులు కూడా లేవు.

    దీంతో ఆమెను వేరే చోట హత్య చేసి, ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

    హర్యానా

    పొలంలో సగం కాలిన మృతదేహం

    ఏప్రిల్ 23న పోలీసులు ఆ మహిళ నరికిన చేతులను గుర్తించారు.

    తలను ఏప్రిల్ 26న కనుగొన్నారు. కుక్డోలా గ్రామ నివాసి ఉమేద్ సింగ్ తాను కౌలుకు తీసుకున్న పొలంలో నిర్మించిన రెండు గదుల్లోని ఒకదానిలో సగం కాలిన మృతదేహాన్ని గుర్తించాడు.

    అనంతరం ఉమేద్ సింగ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఉమేద్ సింగ్ ఫిర్యాదుపై, మనేసర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు దర్యాప్తు చేపట్టారు.

    ఈ హత్య మృతిరాలి భర్త జితేందర్‌ అనుమానించిన పోలీసులు, అతన్ని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    హత్య
    తాజా వార్తలు

    తాజా

    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు
    Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం
    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్

    హర్యానా

    ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ భారతదేశం
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్

    తాజా వార్తలు

    దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం దిల్లీ
    గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్  హైదరాబాద్
    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు  తెలంగాణ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025