NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి 
    Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి

    Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్‌ సిబ్బంది దాడి 

    వ్రాసిన వారు Stalin
    Jan 02, 2024
    03:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో ఓ చిన్న గొడవ చిలికి చికిలి పెద్ద ఘర్షణగా మారింది.

    అబిడ్స్‌లోని గ్రాండ్‌హోటల్‌లో కస్టమర్లపై సిబ్బంది విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు.

    ఆదివారం రాత్రి నగరమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ గొడవ జరిగింది.

    ధూల్‌పేట్‌లోని గంగాబౌలికి చెందిన 8మంది కుటుంబసభ్యులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో బిర్యానీ తినేందుకు అబిడ్స్‌లోని గ్రాండ్‌హోటల్‌కు వచ్చారు.

    ఈ క్రమంలో వెయిటర్లు తీసుకొచ్చిన బిర్యానీ సగమే ఉడకడంతో.. వారు తినేందుకు నిరాకరించారు.

    అనంతరం వెయిటర్లు వేడిచేసిన బిర్యానీ తీసుకొచ్చారు. సగం ఉడికిన బిర్యానీని ఇచ్చారు కనుక.. బిల్లులో డిస్కౌంట్‌ ఇవ్వాలని కస్టమర్లు అడిగారు.

    ఆగ్రహించిన వెయిటర్లు కస్టమర్లపై కర్రలతో దాడి చేశారు.

    బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హోటల్ నిర్వాహకులు, సిబ్బందిపై కేసు నమోదు

    హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్లో కస్టమర్లపై దాడి.. బిర్యానీ సరిగ్గా లేదన్నందుకు చితకొట్టిన వెయిటర్లు..!#Customers #Waiters #Attack #Biryani #GrandHotel #RajaSingh #Hyderabad #NTVNews #NTVTelugu pic.twitter.com/xpdhMcMvFv

    — NTV Telugu (@NtvTeluguLive) January 1, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    హైదరాబాద్

    Chandrababu : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి.. ఇంటికి బయల్దేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు
    Hyderabad: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. ఇకపై అలాంటి పనులు నిషేధం! తెలంగాణ
    Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత  టాలీవుడ్
    Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు  టాలీవుడ్

    తాజా వార్తలు

    Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ  అయోధ్య
    Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి  కరోనా కొత్త కేసులు
    PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు నరేంద్ర మోదీ
    Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా?  హాయ్ నాన్న
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025