NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం 
    తదుపరి వార్తా కథనం
    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం 
    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం

    ఆ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చండి: ఎన్నికల సంఘం 

    వ్రాసిన వారు Stalin
    Jun 06, 2023
    01:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది.

    ఈ నేపథ్యంలో ఓటరు జాబితాకు సంబంధించిన ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది.

    2024, జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండే యువకులను ఓటరు జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

    రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కార్యదర్శులకు కూడా ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది.

    ఈ మేరకు ఎన్నికల జాబితాను సిద్ధం చేయాలని కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.

    ఎన్నికల సంఘం

     ఆ ఐదు రాష్ట్రాలకు మినహాయింపు

    అయితే ఈ ఏడాది ఎన్నికల జరగనున్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తాజా జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది.

    సార్వత్రిక ఎన్నికలకు మాత్రం ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది.

    వాస్తవానికి ప్రాతినిధ్య చట్టం (1950) ప్రకారం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు.

    జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెల్లో 1వ తేదీల్లో కొత్త ఓటర్లను చేర్చుకోవచ్చు. అయితే కేంద్రం ఎన్నికల సంఘం జనవరి 1వ తేదీని ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హత తేదీగా నిర్ణయించింది.

    జనవరి 1వ తేదీని గడువుగా పెట్టుకొని వార్షిక నివేదికను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    ఓటు
    తాజా వార్తలు
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ లోక్‌సభ
    ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం హైదరాబాద్

    ఓటు

    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం

    తాజా వార్తలు

    జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?  పాలు
    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్

    అసెంబ్లీ ఎన్నికలు

    ఎన్నికల వేళ రాజకీయాల నుంచి తప్పుకున్న బీజేపీ సీనియర్ నేత  కర్ణాటక
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం  తెలంగాణ
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025