NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్ 
    తదుపరి వార్తా కథనం
    Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్ 
    సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్

    Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 03, 2024
    10:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్‌ సంబంధంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.

    మాధవీకి తాము ఎలాంటి వేతనం చెల్లించడం లేదంటూ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్‌ ఖేడా ప్రశ్నల వర్షం కురిపించింది.

    ఆమెకు ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి జీతభత్యాలు అందుతున్నాయని మాధవీ పురి బుచ్ సెబీ చీఫ్‌ ఆరోపించింది.

    2017లో ఆమె సెబీకి చేరినప్పటి నుంచి, ఇప్పటివరకు ఐసీఐసీఐ బ్యాంక్‌ అధికారి హోదాలో రూ.16.08 కోట్లు అందుకున్నారని, అదే సమయంలో సెబీ నుంచి ఆమెకు కేవలం రూ.3.3 కోట్లు మాత్రమే అందిందని పవన్‌ ఖేడా ఆరోపించారు.

    Details

    జీతం చెల్లించలేదని స్పష్టం చేసిన ఐసీఐసీఐ బ్యాంకు

    దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంక్‌.. తాము ఎలాంటి వేతనం చెల్లించడం లేదని స్పష్టం చేసింది.

    పదవీ విరమణ ప్రయోజనాల కింద సగటున ఏటా రూ.2.77 కోట్లు ఎలా చెల్లించారని, జీతం కంటే ప్రయోజనాలు ఎక్కడైనా ఎక్కువగా ఉంటాయని నిలదీశారు.

    ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత స్టాక్‌ ఆప్షన్లను 10 ఏళ్ల పాటు వినియోగించుకోవచ్చని పేర్కొంది.

    మాధవీకి సెబీ చీఫ్‌గా ఉన్నప్పటికీ, కంపెనీ షేర్‌ ధర పెరిగిన తర్వాత లాభం పొందేందుకు ఎసాప్స్‌ను ఎలా అనుమతించారు అని కూడా ఆయన నిలదీశారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    ఇండియా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కాంగ్రెస్

    Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం  మహారాష్ట్ర
    Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య సిద్ధరామయ్య
    Shabbir Ali-Phone tapping: మా ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు: షబ్బీర్ అలీ తెలంగాణ
    Karnataka-Neha Hiremath Murder-Political Issue: కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకున్న నేహ హీరేమత్ హత్య ఘటన కర్ణాటక

    ఇండియా

    Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు ముంబై
    Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే! విద్యుత్
    Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం అమరావతి
    Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025