NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 
    బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు ఇద్దరు మృతి

    Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Jul 09, 2023
    02:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది.

    కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్న నలుగురిని బయటకు తీసి సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గండోహ్‌కు తరలించారు.

    ఈ నలుగురిలో ఇద్దరు వ్యక్తులు మార్గమధ్యలోనే చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు డోడా జిల్లా కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు.

    మృతులను దోడాలోని కహారా నివాసి అమిత్ సోహైల్, హలోర్ చంగా నివాసి ముదాసిర్ అలీగా పోలీసులు గుర్తించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విరిగిపడ్డ కొండచరియల్లో ఇరుక్కుపోయిన బస్సు

    #WATCH | A bus travelling from Gawari Gandoh to Jammu was hit by a mudslide near Bhanghroo in Gandoh, J&K, today; two people were rescued and two others died pic.twitter.com/cLNP0nXSEk

    — ANI (@ANI) July 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    తాజా వార్తలు

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    జమ్ముకశ్మీర్

    జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు భారతదేశం
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు కాంగ్రెస్
    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ రాహుల్ గాంధీ
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ రాహుల్ గాంధీ

    తాజా వార్తలు

    అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్
    అజిత్ పవార్‌తో పాటు మరో 8మంది రెబల్స్‌పై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎన్సీపీ  మహారాష్ట్ర
    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో జాక్ మా ఆకస్మిక పర్యటన; వ్యాపార అవకాశాల అన్వేషణ కోసమేనా?  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025