NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు
    తదుపరి వార్తా కథనం
    జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు
    జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

    జమ్ముకశ్మీర్‌: పుల్వామాలో యూపీకి చెందిన ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 30, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు గాయాలతో మరణించాడని అధికారులు తెలిపారు.

    పుల్వామా జిల్లాలోని రాజ్‌పోరా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 12:45 గంటల యుపికి చెందిన ముఖేష్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు.

    కశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మరణాన్ని ధృవీకరించారు.దర్యాప్తు కొనసాగుతున్నందున ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలతో మోహరించారు.

    గడిచిన 24 గంటల్లో కాశ్మీర్ లోయలో ఇది రెండో ఉగ్రదాడి. శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో స్థానికులతో క్రికెట్ ఆడుతున్న మస్రూర్ అహ్మద్ వానీ అనే పోలీసు అధికారిపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం అయన చికిత్స పొందుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     పుల్వామాలో యూపీకి చెందిన వలస కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు 

    #BreakingNews
    Migrant labourer from UP shot dead by terrorists in #Pulwama. pic.twitter.com/Uf3jcrUJVc

    — News Bulletin (@newsbulletin05) October 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    జమ్ముకశ్మీర్

    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    కుప్వారా: ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం  ఉగ్రవాదులు
    జమ్ముకశ్మీర్ ఎన్‌కౌంటర్: కుప్వారాలో ఐదుగురు ఉగ్రవాదులు హతం ఉగ్రవాదులు
    జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం ఉగ్రవాదులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025