NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం
    తదుపరి వార్తా కథనం
    Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం
    నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం

    Nitin Gadkari: "4వ టర్మ్‌లో అధికారంలోకి వస్తామో, రామో కానీ..": నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ తోటి మంత్రిని ఉద్దేశించి చమత్కారం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 23, 2024
    11:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కరాలు తరచుగా వినిపిస్తుంటాయి. తాజాగా ఆయన తోటి మంత్రిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

    ''మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేము కానీ, రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం ఉంది'' అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చేసినప్పుడు, అక్కడున్నవారు చిరునవ్వులు చిందించారు.

    అప్పుడు ఆ వేదికపై వేదికపై అథవాలే కూడా ఉండటంతో, గడ్కరీ తన వ్యాఖ్యలను జోక్‌గా చెప్పినట్టు స్పష్టతనిచ్చారు.

    వివరాలు 

    మూడుసార్లు మంత్రిగా రాందాస్ అథవాలే

    రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) నేత రాందాస్ అథవాలే వరుసగా మూడుసార్లు మంత్రిగా ఉన్నారు.

    బీజేపీ మరోసారి గెలిస్తే, తన పదవి కొనసాగుతుందన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.

    మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో ఆర్‌పీఐ కూడా భాగమై ఉంది, త్వరలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, అథవాలే పార్టీ కూడా వాటిలో పోటీ చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025