NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Priest: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అర్చకులు మధురనాథ్ కన్నుమూత 
    తదుపరి వార్తా కథనం
    Priest: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అర్చకులు మధురనాథ్ కన్నుమూత 
    Priest: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అర్చకులు మధురనాథ్ కన్నుమూత

    Priest: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అర్చకులు మధురనాథ్ కన్నుమూత 

    వ్రాసిన వారు Stalin
    Jun 22, 2024
    02:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వారణాసికి చెందిన వేద పండితుడు పండిట్ లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం కన్నుమూశారు.

    ఆయన అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో అర్చకుల బృందానికి నాయకత్వం వహించారు.

    86 ఏళ్ల దీక్షిత్ ఈ శనివారం ఉదయం 6:45 గంటలకు తుది శ్వాస విడిచారు.

    దీక్షిత్ హిందూ సమాజం పట్ల అలాగే అతని నాయకత్వం పట్ల లోతైన భక్తికి ప్రసిద్ది చెందారు.

    ఆచార్య దీక్షిత్"కాశీకి చెందిన ప్రముఖ పండితుడు , శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు.

    ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ..ఆయన మృతికి సంతాపం తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ శనివారం కన్నుమూత 

    VIDEO | Pandit Laxmikant Dixit, who led Ayodhya Ram Temple 'Pran Pratistha' ceremony, passed away in Varanasi earlier today

    (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/cUrFCsMThM

    — Press Trust of India (@PTI_News) June 22, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అయోధ్య

    Ram Mandir: అయోధ్యలో కీలక ఘట్టం..రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అర్చకులు భారతదేశం
     Congress: రామాలయం ఎఫెక్ట్.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే రాజీనామా కాంగ్రెస్
    PM Modi: 'అనుష్ఠానం'లో భాగంగా.. రోజూ గంటకుగా ప్రత్యేక మంత్రాన్ని జపిస్తున్న మోదీ నరేంద్ర మోదీ
    Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు  అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025