NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
    తదుపరి వార్తా కథనం
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
    'వాటర్ విజన్@2047'పై మాట్లాడిన ప్రధాని మోదీ

    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

    వ్రాసిన వారు Stalin
    Jan 05, 2023
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నీటి సరఫరా నిర్వహణపై కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పంచాయతీలను కోరారు. మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో 'వాటర్ విజన్- 2047'ను ఉద్దేశించి వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.

    గ్రామ పంచాయతీలు రాబోయే ఐదేళ్ల కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నీటి సరఫరాతో పాటు పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై కూడా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

    ఇదిలా ఉంటే.. ప్రతి గ్రామ పంచాయతీ కూడా నీటి సరఫరాకు సంబంధించి నెలవారీ లేదా త్రైమాసిక నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ప్రధాని మోదీ సూచించారు. ఇలా చేయడం వల్ల ప్రతి గ్రామంలో కుళాయి నీరు అందుతున్న ఇళ్ల సంఖ్యను స్పష్టం తెలియజేస్తుందన్నారు.

    మోదీ

    రాబోయే 25 సంవత్సరాల ప్రయాణంలో ఇది కీలక ఘట్టం

    ప్రతి గ్రామంలో నీటి నాణ్యతను పరీక్షించే.. వ్యవస్థను ప్రధాని మోదిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వాటర్ విజన్- 2047లో భాగంగా రాబోయే 25 సంవత్సరాల ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అన్నారు. అన్ని ప్రభుత్వాలు, వ్యవస్థలు సమిష్టిగా కలిసినప్పుడే వాటర్ విజన్- 2047 నెరవేరుతుందన్నారు.

    'పర్ డ్రాప్ మోర్ క్రాప్' క్యాంపెయిన్ కింద దేశంలో ఇప్పటి వరకు 70 లక్షల హెక్టార్లకు పైగా భూమిని మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు. నీటి పర్యావరణ వ్యవస్థలో నదులు, ఇతర వనరులు అత్యంత కీలకమన్నారు. ప్రతి ఇంటికి నీటిని అందించాలనే ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ గుజరాత్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025