NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
    'ఎంవీ గంగా విలాస్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2023
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అతిపొడవైన నదీ యాత్రకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వారణాసిలో ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్‌'ను వర్చువల్‌గా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి వారణాసిలోని టెంట్ సిటీని ప్రారంభించారు. అలాగే.. రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

    ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమానికి ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

    ఎంవీ గంగా విలాస్

    ప్రత్యేకతలు: 51 రోజులపాటు 3,200 కిలోమీటర్ల ప్రయాణం

    'ఎంవీ గంగా విలాస్' క్రూయిజ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 51 రోజులపాటు భారతదేశంలోని ఐదు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల గుండా మొత్తం 3,200 కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది. అస్సాంలోని దిబ్రూఘర్ దీని చివరి గమ్యస్థానం.

    మూడు అంతస్థులు ఉండే ఈ నౌకలో మొత్తం 18సూట్స్ ఉంటాయి. ఒకసారి 36మంది ప్రయాణించవచ్చు. మొత్తం 27నదుల గుండా ఈనౌక ప్రయాణం సాగుతుంది.

    ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్‌లు, రెస్టారెంట్, స్పా వంటి అత్యాధునిక సౌకర్యలు ఇందులో ఉన్నాయి.

    ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.25వేలు కాగా.. తొలి యాత్ర కోసం 32మంది స్విజ్ టూరిస్టులు క్రూయిజ్‌ను మొత్తాన్ని బుక్ చేసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025