Priyanka Gandhi Hospitalized: ప్రియాంక గాంధీకి అస్వస్థత..చందౌలీలో భారత్ జోడో న్యాయ యాత్రను నుంచి విరామం
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 16, 2024
04:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి భారత్ జోడో న్యాయ్ యాత్రకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని X వేదికగా వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి