NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
    తదుపరి వార్తా కథనం
    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు

    వ్రాసిన వారు Stalin
    Mar 01, 2024
    02:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపి శుక్రవారం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో కాల్చి చంపబడ్డాడు.

    శ్రీ గోయింద్వాల్ సాహిబ్ సమీపంలోని ఫతేహాబాద్ రైల్వే గేట్ వద్ద ఉదయం 8:00 గంటలకు ఈ సంఘటన జరిగింది.

    రైల్వే గేటు మూసి ఉండడంతో కారులో వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి గురుప్రీత్‌ను హతమార్చారు.

    ఖాదూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ లాల్‌పురాకు గురుప్రీత్ సింగ్ అత్యంత సన్నిహితుడు.

    సుల్తాన్‌పూర్ లోధి కోర్టులో విచారణకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాల్పులు జరిపిన దృశ్యాలు

    AAP worker Gurpreet Singh Gopi shot dead at a railway crossing in Tarn Taran, Punjab.
    Warning: Graphic visuals.
    pic.twitter.com/eeLotQAGRU

    — Man Aman Singh Chhina (@manaman_chhina) March 1, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    హత్య
    తుపాకీ కాల్పులు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పంజాబ్

    పాకిస్థాన్‌లో శిక్షణ, చిన్నప్పటి నుంచే గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు.. 'నిజ్జర్' నేర చరిత్ర ఇదే! ఖలిస్థానీ
    ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ  మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌
    ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు  ఎన్ఐఏ
    డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు  భారతదేశం

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    యమునా వరదలపై ఆప్ సంచలన ఆరోపణలు.. బీజేపీ కుట్రే అంటున్న కేజ్రీవాల్ సర్కార్ దిల్లీ
    కాంగ్రెస్ కీలక ప్రకటన ; దిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయం    కాంగ్రెస్
    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ప్రతిపక్షాలు
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్

    హత్య

    Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు భారతదేశం
    West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య  పశ్చిమ బెంగాల్
    Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్
    Ap Palnadu Murders : ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఘోరం.. కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్

    తుపాకీ కాల్పులు

    హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు  అమెరికా
    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి  అమెరికా
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025