NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
    భారతదేశం

    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 08, 2023 | 01:21 pm 1 నిమి చదవండి
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి

    రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం మిగ్-21 యుద్ధ విమానం కూలింది. కూలే క్రమంలో ఆ విమానం ఒక ఇంటిని ఢీ కొట్టడంతో ఇంట్లోని నలుగురు నలుగురు మృతి చెందారు. పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు ఐఏఎఫ్ తెలిపింది. మిగ్ -21 జెట్ సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు ఐఏఎఫ్ వర్గాల తెలిపాయి. ఇదిలా ఉంటే, మృతుల కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    పైలట్ సురక్షితం

    #WATCH | IAF and Rajasthan police officials at the spot in Hanumangarh where a MiG-21 fighter aircraft crashed, leaving 3 civilians dead

    The pilot sustained minor injuries in the incident. pic.twitter.com/LJrxkJ9JaM

    — ANI (@ANI) May 8, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రాజస్థాన్
    యుద్ధ విమానాలు
    విమానం
    తాజా వార్తలు

    రాజస్థాన్

    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం భూపేంద్ర యాదవ్

    యుద్ధ విమానాలు

    సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?  రష్యా
    యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు అరుణాచల్ ప్రదేశ్

    విమానం

    గోఫస్ట్ విమాన సంస్థ సర్వీసులు బంద్.. టికెట్ బుకింగ్స్ రద్దు ప్రయాణం
    ఏడాది చివరి నాటికి 15,000 మంది ఉద్యోగులను నియంమించుకునే యోచనలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్  అమెరికా
    నగదు కొరతతో మే 3, 4తేదీల్లో గో ఫస్ట్ విమాన సర్వీసుల రద్దు చమురు
    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు సూడాన్

    తాజా వార్తలు

    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌  గణతంత్ర దినోత్సవం
     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్
    రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి తెలంగాణ
    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి  కేరళ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023