NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం
    రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం

    రాజస్థాన్‌లో రామ్‌దేవ్‌పై కేసు.. మతపరమైన వ్యాఖ్యలే కారణం

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    11:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లో యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై కేసు నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణల కారణంగా రామ్‌దేవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఈ కేసులో రామ్‌దేవ్‌ను అక్టోబరు 5న బార్మర్స్ చోహ్తాన్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. అతని అరెస్టుపై స్టేను కూడా కోర్టు పొడిగించింది.

    రామ్‌దేవ్‌ పిలిచినప్పుడు విచారణ అధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

    అక్టోబర్ 16న కేసు డైరీని కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ రామ్‌దేవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

    ఫిబ్రవరి 2న బార్మర్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అక్టోబర్ 5న విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశం

    Case Against Ramdev In Rajasthan For Hurting Religious Sentiments https://t.co/UvW99uk6PE pic.twitter.com/1Bdp5Eu4oa

    — NDTV News feed (@ndtvfeed) September 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    హైకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాజస్థాన్

    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి యుద్ధ విమానాలు
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం

    హైకోర్టు

    వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కి వాయిదా తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన సుప్రీంకోర్టు
    హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ అమరావతి

    తాజా వార్తలు

    ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే  ఎలక్ట్రిక్ వాహనాలు
    India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం  జీ20 సదస్సు
    Morocco earthquake: మొరాకోలో భూకంప కల్లోలం.. 2,000 దాటిన మృతులు.. వెల్లువెత్తున్న మానవాతా సాయం మొరాకో
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025