NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్
    తదుపరి వార్తా కథనం
    CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్
    ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్

    CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 08, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు.

    ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బాలిరెడ్డిపాలెంలో ఆయన మాట్లాడారు.

    తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాల్లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి రూ.2500 ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    పంట నష్టపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతునూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

    వీలైనంత త్వరా విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

    Details

    రోడ్లను త్వరితగతిన బాగు చేస్తాం 

    ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు.

    ఈ హామీలను వారం రోజుల్లో నెరవేరుస్తామని, జిల్లా కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు.

    రోడ్లను బాగు చేసే కార్యక్రమాలను త్వరితగతిన చేపడుతామని తెలిపారు.

    ప్రభుత్వం నుంచి ఎవరికైనా సాయం అందకపోతే 1902 నెంబన్ ఫోన్ చేస్తే తన కార్యాలయానికే కాల్ వస్తుందని పేర్కొన్నారు.

    వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప, చెడు మాత్రం జరగదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    ఎస్సీల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ  ఆంధ్రప్రదేశ్
    వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత సుప్రీంకోర్టు
    ఏపీలో ఇకపై పుట్టే పసిపాప దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యశ్రీ.. విల్లేజ్ క్లినిక్ లో కంటి పరీక్షలు ఆంధ్రప్రదేశ్
    ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ   ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Purendeswari: విజయసాయి రెడ్డి భూ దోపిడీకి పాల్పడుతున్నారు.. బెయిల్ రద్దు చేయండి: సీజేఐకి పురందేశ్వరి లేఖ దగ్గుబాటి పురందేశ్వరి
    Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆ కంపెనీ డైరెక్టర్‎కు బెయిల్ సుప్రీంకోర్టు
    AP CID: అలాంటి పోస్టులు పెడితే ఉరుకోం.. ఏపీ సీఐడీ హెచ్చరికలు సీఐడీ
    Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025