NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు ​​జారీ  
    తదుపరి వార్తా కథనం
    లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు ​​జారీ  
    లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు ​​జారీ

    లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ సన్నిహితులకు విచారణ సంస్థ ఈడీ సమన్లు ​​జారీ  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 06, 2023
    09:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత,రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు సమన్లు ​​జారీ చేసింది.

    అరెస్టయిన ఆప్‌ నేత సన్నిహితులుగా భావిస్తున్న వివేక్‌ త్యాగి, సర్వేష్‌ మిశ్రా శుక్రవారం అక్టోబర్‌ 6న ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

    ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి సింగ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరినందున సర్వేష్ మిశ్రా పేరును ఈడీ గురువారం నాడు పేర్కొంది.

    సంజయ్ సింగ్ తరపున సర్వేష్ కోటి రూపాయలు అందుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.

    Details 

     అక్టోబర్ 10 వరకు సెంట్రల్ ఏజెన్సీ కస్టడీకి సంజయ్ సింగ్‌

    ఈ కేసులో సంజయ్ సింగ్‌తో పాటు వివేక్ త్యాగి, సర్వేష్ మిశ్రాలను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    ఇదిలావుండగా,సంజయ్ సింగ్‌ను అక్టోబర్ 10 వరకు సెంట్రల్ ఏజెన్సీ కస్టడీకి పంపారు.

    ఏడాది వ్యవధిలో ఏజెన్సీ అరెస్టు చేసిన మూడవ ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌. గతంలో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు.

    సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం 10 గంటలకు పైగా సంజయ్ సింగ్‌ ను ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేశారు.

    ఆయన నివాసంతోపాటు ఆప్ ఎంపీకి సంబంధించిన పలువురి నివాసాలలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    దిల్లీ లిక్కర్ స్కామ్‌

    తాజా

    PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన ఇస్రో
    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత కల్వకుంట్ల కవిత
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ కల్వకుంట్ల కవిత
    చివరి నిమిషంలో కవిత ట్విస్ట్; విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ కల్వకుంట్ల కవిత
    కవితకు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ; ఈనెల 20న విచారణ కల్వకుంట్ల కవిత

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    దిల్లీ కొత్త మేయర్‌గా ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    Delhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా దిల్లీ
    దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ దిల్లీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు తాజా వార్తలు
    ఇది 'ఈడీ' నోటీసు కాదు.. మోదీ నోటీసు: కవిత కామెంట్స్ కల్వకుంట్ల కవిత
    దిల్లీ లిక్కర్ స్కామ్.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కుంభకోణం కేసు: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట  కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025