NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!
    తదుపరి వార్తా కథనం
    Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!
    భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!

    Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను రద్దు చేసే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

    తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యాత్రను నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చింది.

    ఉత్తరాఖండ్‌లోని దేవాలయాల తలుపులు ఇటీవలే తెరుచుకున్న విషయం తెలిసిందే.

    చార్ ధామ్ యాత్రకు ఇప్పటికే భారీగా భక్తులు తరలిస్తున్నారు.

    Details

    హెలికాప్టర్ సేవలు కూడా రద్దు

    అయితే పాకిస్తాన్ హిందూ దేవాలయాలపై డ్రోన్ దాడులు చేయడం, భద్రతా పరిస్థితులు మరింత క్షీణించడంతో, యాత్రను కొంతకాలం నిలిపివేయాలని మోడీ సర్కార్ భావించింది.

    బద్రీనాథ్, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రికి వెళ్ళే భక్తులు తమ ప్రయాణాలను ప్రస్తుతం వాయిదా వేయాలని సూచించారు.

    తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ యాత్ర కొనసాగకూడదు.

    అటు, అక్కడి హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా

    తాజా

    Char Dham Yatra: భారత-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఛార్ ధామ్ యాత్ర రద్దు! ఇండియా
    India - Pakistan: పాక్‌కు అమెరికా సూచన.. భారత్‌తో తక్షణం చర్చలు జరపండి అమెరికా
    operation sindoor: భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400 సురక్షితం: రక్షణ శాఖ వివరణ భారత సైన్యం
    operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ ఆపరేషన్‌ సిందూర్‌

    ఇండియా

    MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక కేరళ
    Krishna river: శ్రీరామనవమి రోజే విషాదం.. కృష్ణా నదిలో దిగి ముగ్గురు బాలురు మృతి కృష్ణా జిల్లా
    Jagjit Singh Dallewal:132 రోజుల తర్వాత నిరవధిక నిరాహార దీక్ష విరమించిన జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్
    Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే..గేల్ రికార్డుకు మరోసారి గుర్తు!  ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025