NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
    కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

    Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2024
    09:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

    అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో నాగేంద్ర, ఆయన భార్య వాణి, కుమార్తె గాయత్రీ (14), కుమారుడు భార్గవ్ (15) మృతి చెందారు.

    మొదట నాగేంద్ర తన పిల్లలిద్దరిని వ్యవసాయ పొలానికి ఉన్న గేటుకు ఉరివేసి చంపిన తర్వాత, భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

    నాగేంద్ర గతంలో 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి నష్టపోయారు. ఆపై డైరీ ఫార్మ్ ప్రారంభించగా, 5 ఏనుములు గల్లంతయ్యాయి.

    Details

    అప్పులదారుల నుంచి వేధింపులు తీవ్రతరం

    గోర్ల వ్యాపారం ప్రారంభించినా ఒకేసారి 48 గొర్రెలు మరణించాయి. చివరికి కొర్ర పంట సాగు చేయగా, వర్షాల కారణంగా పంట పూర్తిగా నాశనం అయింది.

    ఈ నేపథ్యంలో అతనికి దాదాపు 30 లక్షల అప్పులు ఉండటంతో అప్పులదారుల వేధింపులు తీవ్రతరమయ్యాయి.

    ఈ ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక, నాగేంద్ర తన కుటుంబంతో కలిసి ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కడప
    ఆంధ్రప్రదేశ్
    ఆత్మహత్య

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    కడప

    కడప: జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి
    పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్ పులివెందుల
    'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడూ స్కూళ్లకు సెలవు   భారతదేశం
    AndhraPradesh: రూ.6,200 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల రంగంలో పెట్టుబడులు భారతదేశం
    Andhrapradesh: ఏపీ ప్రభుత్వం ఈవో పాలసీ.. వాహనాలపై 5శాతం రాయితీ ఆటోమొబైల్స్
    Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం  భారతదేశం

    ఆత్మహత్య

    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  తెలంగాణ
    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య రాజస్థాన్
    అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?  అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025