కడప: వార్తలు
Mahanadu 2025: పసుపు రంగుతో కళకళలాడుతున్న కడప.. ఐదు లక్షలమందితో బహిరంగ సభకు ఏర్పాట్లు
కడప జిల్లాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నిర్వహిస్తున్న వార్షిక మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
Mahanadu: మహానాడులో కీలక చర్చలు ఇవాళే.. సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
కడప వేదికగా ఇవాళ టీడీపీ మహానాడు రెండో రోజు కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు అధికారికంగా మహానాడు ప్రారంభమయ్యే నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Mahanadu: మహానాడులో పసందైన వంటకాలు.. మూడు రోజులు 30 రకాల వంటకాలతో విందు
తెలుగుదేశం పార్టీ మహానాడు ఎక్కడ నిర్వహించినా, అక్కడ ఆహార పరంగా ప్రత్యేక ఆకర్షణ ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
YSR Kadapa: వైఎస్సార్ జిల్లాకు మళ్లీ పాత పేరు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాకు మళ్లీ 'వైఎస్సార్ కడప జిల్లా' అనే పూర్వ నామాన్ని పునరుద్ధరిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Road Accident: కడప గువ్వల చెరువు ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ఈ విషాదకర ఘటనలో ఐదుగురు వ్యక్తులు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.
Kadapa: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్య.. నలుగురు మృతి
కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కడప జిల్లా విద్యార్థిని.. ఆనందంలో తల్లిదండ్రులు
కడప జిల్లాకు చెందిన ఓ గ్రామీణ విద్యార్థిని శ్రీ చరణి కి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 లో ఆడే అవకాశం వచ్చింది.
Gandikota: ఫిరంగుల కంచుకోట.. శత్రుదుర్భేధ్య 'గండికోట'.. రహస్యమిదే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట, పెన్నా నది తీరంలో ఉన్న ఒక గొప్ప చారిత్రక కోట.
Rammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.
YSR Dist: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ
పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు.
Hyderabad : హైదరాబాద్లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి
హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి వీధి కుక్కలు(Street Dogs) రెచ్చిపోయాయి.
Btech Ravi: టీడీపీ కీలక నేత బీటెక్ రవి అరెస్టు.. కారణం ఇదే
టీడీపీ నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవిని మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
Kadapa: భార్య పిల్లలను కాల్చి చంపి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
కడపలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
కేరళ కొత్త డీజీపీగా వైఎస్ఆర్ జిల్లా వాసి.. నేడు ఛార్జ్ తీసుకోనున్న దర్వేష్ సాహెబ్
కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి నియామకమయ్యారు. కడప జిల్లాకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ ఆ రాష్ట్ర డీజీపీగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.
వైఎస్ అవినాష్రెడ్డికి భారీ ఊరట; ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అవినాష్రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం!
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్రెడ్డి సోమవారం కూడా హాజరు కాలేదు.
వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, వైఎస్ కుటుంబంలో కూడా తీవ్రఅలజడిని రేపుతోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నిలువుగా చీలిపోయిందనేది బహిరంగ రహస్యం.
రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ టీడీపీ నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లను ప్రొద్దుటూరులో ప్రధాన కూడళ్లలో అతికించారు.
వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
'అంతా ఏప్రిల్ 30లోగా అయిపోవాలి'; వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు ఆదేశాలు
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30లోగా విచాణను ముగించాలని సీబీఐని ఆదేశించింది.
పులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు.
కడప: జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.