NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా
    తదుపరి వార్తా కథనం
    పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా
    పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా

    పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 08, 2023
    05:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఈ మేరకు బంకురా చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా మృతదేహం రాష్ట్రంలో కలకలం రేపింది.

    ఈ ఘటనతో ఆగ్రహావేశాలకు లోనైన భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఈ క్రమంలోనే సీబీఐ విచారణను పార్టీ డిమాండ్ చేసింది.

    ఇటీవలే జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న మిశ్రా వారం రోజులుగా కనిపించకుండాపోయారు.

    నిధిరాంపూర్ గ్రామంలో చేతులు కట్టివేసి ఉన్న అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలోనే మిశ్రా హత్య వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

    ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలోనే బీజేపీ నిరసన చేపట్టింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల తీవ్ర నిరసన

    #WATCH | BJP workers in West Bengal's Bankura hold protest against TMC govt and local administration after the death of a BJP worker in Nidhirampur village of the district pic.twitter.com/sMBJUbi9LR

    — ANI (@ANI) November 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    హత్య

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీజేపీ

    కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    బీజేపీ, కాంగ్రెస్ పోస్టర్ వార్.. రాహుల్ ను రావణ్ అనడంపై మండిపడ్డ జైరాం రమేశ్ రాహుల్ గాంధీ
    Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్  తెలంగాణ
    బీజేపీ పాలిత రాష్ట్రాలు కులగణన ఎందుకు చేయట్లేదు?: జైరాం రమేష్ కాంగ్రెస్

    హత్య

    ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు ఆంధ్రప్రదేశ్
    Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం  దిల్లీ
    Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు  రాజస్థాన్
    అఖిల్ వర్ధన్‌ హత్య కేసులో సంచలనం.. చంపింది అదే పాఠశాలలోని సీనియర్ విద్యార్థులేనట ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025