NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!
    '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!

    Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2024 సాధారణ ఎన్నికల నాటినుంచి కాంగ్రెస్‌ సహా పలువురు ఇండీ కూటమి నేతలు ఈ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

    తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించడంతో, ఈ ప్రకటనపై రాజకీయంగా చర్చలు ముమ్మయ్యాయి.

    అయితే కులగణన ప్రకటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కులగణనకు స్పష్టమైన టైమ్‌లైన్ ఉండాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

    'బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం కులగణన ఎప్పుడు ప్రారంభించబోతోందో, ఎప్పుడు పూర్తి చేస్తుందో, దాన్ని ఎప్పుడు అమలు చేస్తుందో ఓ స్పష్టమైన టైమ్‌ఫ్రేమ్ ప్రకటించాలి.

    Details

    కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ

    ఈ ప్రక్రియ 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు పూర్తవుతుందా?' అని ఆయన ప్రశ్నించారు.

    కులగణన అవసరాన్ని వివరిస్తూ ఓవైసీ, అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు, యూదులు, చైనీయులాంటి అనాధికార వర్గాలపై అమలైన విధానాల వల్లే అమెరికా శక్తివంతమైన దేశంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు.

    భారతదేశంలో కులగణన వల్ల వివిధ కులాల మధ్య భూ పంపిణీ, సామాజిక వనరుల వినియోగం వంటి విషయాలు బయటపడతాయని, ఈ సమాచారం పాలన పరంగా కీలకంగా ఉంటుందని చెప్పారు.

    Details

    కులగణన నిర్వహించాలి

    ముస్లింలలోనూ కులగణన అనివార్యమని, పస్మాండ ముస్లింల వాస్తవిక స్థితిగతులు వెల్లడించేందుకు ఇది మేలైన మార్గమని తెలిపారు.

    దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని ఎంఐఎం 2021 నుంచే నిరంతరంగా డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తు చేశారు.

    చివరిసారిగా కులగణన 1931లోనే జరిగినదని చెప్పారు. కులగణన వల్ల ఎవరి వద్ద ఎంత భూమి ఉంది.

    ఎవరి వద్ద భూమి లేదు అనే కీలకమైన అంశాలపై స్పష్టత వస్తుందని, ఇది సమాజానికి అవసరమని ఓవైసీ వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కేంద్ర ప్రభుత్వం

    Vizag Railway Zone: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌, ఉత్తర్వులు జారీ  ఆంధ్రప్రదేశ్
    Not Indians: వలసదారుల చేతికి సంకెళ్ళు, గొలుసులు.. కేంద్రం క్లారిటీ  భారతదేశం
    Nitin Gadkari : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్‌ ఛార్జీలపై భారీ ఉపశమనం..? నితిన్ గడ్కరీ
    Sonia Gandhi: తక్షణమే జనగణన చేపట్టాలి.. కేంద్రాన్ని డిమాండ్ చేసిన సోనియా గాంధీ సోనియా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025