NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు 
    ప్రాచీన భారతదేశ మొదటి వైద్యులు

    నేషనల్ డాక్టర్స్ డే 2023: ప్రాచీన భారతదేశ మొదటి వైద్యుల గురించి మీకు తెలియని విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 01, 2023
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ ఏడాది జులై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతారు. వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈరోజును జరుపుతారు.

    ఈ నేపథ్యంలో ప్రాచీన భారతదేశంలోని తొలితరం వైద్యుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

    చరకుడు:

    ఆయుర్వేద పిత అని పిలవబడే చరకుడు, క్రీస్తు శకం 150-200సంవత్సర కాలంలో జీవించాడు. ఆయుర్వేదంలో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప వ్యక్తి చరకుడు. ఆయన ఆయుర్వేద గ్రంధమైన చరక సంహితను రచించాడు.

    అంతేకాదు ఆయుర్వేదంపై అనేక గ్రంధాలు రాసాడు. ఇప్పుడు కూడా ఆయుర్వేదంలో చరక సంహిత గ్రంధ సారాన్ని ఉపయోగిస్తున్నారు.

    శుశ్రుతుడు:

    ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలవబడే శుశ్రుతుడు శుశ్రుత సంహిత గ్రంధాన్ని రాసాడు. సర్జరీ గురించిన విషయాలు శుశ్రుత సంహితలో ఉన్నాయి.

    Details

    ఆయుర్వేదాన్ని వ్యాప్తి చేయడంలో కృషి చేసిన వైద్యులు 

    వాగ్భాట:

    సింహగుప్తుల కుమారుడైన వాగ్భాట, సింధు ప్రాంతంలో జన్మించాడు. వైద్య విభాగంలో ఎన్నో పరిశోధనలు చేయడమే కాకుండా అనేక రచనలు చేసారు.

    అస్తాతిగసతిగ్రహ, ఇస్తాతిగహృదయ అనే రెండు గ్రంధాలు రాసాడు. క్లిష్టమైన వైద్య వ్యాసాలను సామాన్యులకు అర్థమయ్యే భాషల్లో అనువదింపజేసారు.

    మాధవాచార్య:

    క్రీస్తు శకాం 700సంవత్సరంలో జన్మించిన మాధవాచార్య, వైద్య విధానాల మీద మాధవ నిదానం అనే గ్రంధాన్ని రాసాడు. ఈ గ్రంధానికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది.

    ఆయుర్వేద రంగాన్ని విస్తృతం చేయడానికి మాధవాచార్య ఎంతగానో కృషి చేసారు.

    ఆత్రేయ:

    కాయ చికిత్స(జనరల్ మెడిసిన్)లో ఆత్రేయ ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆయుర్వేదంలోని త్రిదోష, పంచభూత, రాస, గుణ, వీర్య, విపాక, ప్రభావ వంటి చికిత్సలకు పునాదులను వేసినవారిలో ఆత్రేయ ప్రముఖులు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆయుర్వేదం
    జీవనశైలి
    తాజా వార్తలు

    తాజా

    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్

    ఆయుర్వేదం

    మీ శరీరానికి 5రకాల ఆరోగ్యాన్ని అందించే సుగంధ చందనం జీవనశైలి
    ఆయుర్వేద మందులు హాని చేస్తాయా? ఆయుర్వేదంపై జనాల్లో ఉన్నా అపోహలు లైఫ్-స్టైల్

    జీవనశైలి

    భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: యేల్‌ వర్సిటీ-సీ ఓటర్‌ సర్వేలో భారతీయుల వెల్లడి  లైఫ్-స్టైల్
    ఇంటర్నేషనల్ మ్యూజియం డే: దేశ సంస్కృతిని, చరిత్రను తరువాతి తరాలకు అందించే మ్యూజియంలపై ప్రత్యేక కథనం  ముఖ్యమైన తేదీలు
    తెల్లజుట్టుతో ఇబ్బందిగా ఉందా? ఈ పనులు చేస్తే తెల్లజుట్టు నల్లబడే అవకాశం  కేశ సంరక్షణ
    జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, చేయాల్సిన పనులు  ముఖ్యమైన తేదీలు

    తాజా వార్తలు

    'ఆర్డర్ ఆఫ్ ది నైల్': ప్రధాని మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం  నరేంద్ర మోదీ
    బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు  బీజేపీ
    ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు  రెజ్లింగ్
    ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం  ఒడిశా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025