NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 
    ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

    ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 18, 2023
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన లూయిస్ డాగురె ఇంకా జోసెఫ్ నైస్ ఫోర్ ఇద్దరు కలిసి 1837వ సంవత్సరంలో ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ని అభివృద్ధి చేశారు.

    ఈ పద్ధతికి డాగురో టైప్ అనే పేరు పెట్టారు. డాగురో టైప్ ప్రక్రియలో సెన్సిటివ్ ఉపరితలం నుండి కాంతిని ఉపయోగించి ఫోటోలను తీస్తారు.

    1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం డాగురోటైప్ ప్రక్రియకు పేటెంట్ హక్కులను అందించింది. అప్పటినుండి ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

    Details

    ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున చేయాల్సిన పనులు 

    ఫోటోగ్రఫీ అనేది ఒక కళ. గడిచిపోయిన సంఘటనలను మళ్ళీ గుర్తు చేసేదే ఫోటో. టెక్నాలజీ పెరగడంతో ఫోటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి.

    ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున ఫోటోగ్రఫీలో వచ్చిన మార్పుల గురించి చర్చలు జరగాలి.

    సాధారణంగా ఈ రోజున ప్రపంచంలోని ఫోటోగ్రాఫర్లందరూ తమ తమ సోషల్ మీడియా పేజీల్లో ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు పంచుకుంటూ ఉంటారు. అలాగే తాము దించిన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంటారు.

    ఈ రోజున ఫోటోగ్రఫీకి సంబంధించిన వర్క్ షాప్స్ నిర్వహించాలి. ఫోటోగ్రఫీ మీద అవగాహన కల్పించడం, మెళకువలు నేర్పించడం, వివిధ రకాల స్టైల్స్ లో ఫోటోలను దించడం వంటి విషయాలపై నైపుణ్యం కలిగించేందుకు వర్క్ షాప్ లు ఎగ్జిబిషన్స్ నిర్వహించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025