NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే 
    తదుపరి వార్తా కథనం
    మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే 
    ప్రభుత్వం నుండి ఆండ్రాయిడ్ యూజర్లకు ఎమర్జన్సీ అలెర్ట్స్

    మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 15, 2023
    01:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు పెద్ద బీప్ శబ్దంతో ఒక మెసేజ్ ని తమ ఫోన్లో కనుగొన్నారు.

    ఆ మెసేజ్, ఆ శబ్దం ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. ఫోన్ లో ఎమర్జెన్సీ అలెర్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రభుత్వం టెస్ట్ చేస్తుంది.

    అందుకే అలాంటి మెసేజ్ వస్తోంది. ఇండియాలో జూన్ 20వ తేదీన ఇలాంటి మెసేజ్ చాలామందికి వచ్చింది.

    ఆ మెసేజ్ చూసి దానికింద ఓకే బటన్ ని మీరు క్లిక్ చేసేవరకు ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది.

    ఓకే అనగానే సౌండ్ ఆగిపోతుంది. దానర్థం మీరు ఆ మెసేజ్ ని పూర్తిగా చదివారన్నమాట.

    Details

    ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముంటుంది? 

    ఇలా పెద్ద సౌండ్ తో వచ్చే సందేశంలో, ఇది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ కు చెందిన సెల్ బ్రాడ్ క్యాస్టింగ్ సిస్టమ్ నుండి వచ్చిన మెసేజ్ అనీ, దీన్ని మీరు పట్టించుకోవాల్సిన పనిలేదనీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ అమల్లోకి తీసుకొచ్చిన ఎమర్జెన్సీ అలెర్ట్ టెస్టింగ్ అనీ ఉంటుంది.

    ఇంకా విపత్తుల సమయంలో భద్రతను పెంచి తక్షణ సమయంలో సాయం అందించే ఉద్దేశ్యంతో ఇలా మెసేజ్ పంపిస్తున్నారని అందులో ఉంటుంది.

    ఆగస్టు 17వ తేదీన కూడా ఆండ్రాయిడ్ యూజర్లకు ఇలాంటి మెసేజ్ వచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి సునామీ, భూకంపాలు, వరదలకు సంబంధించిన అలెర్ట్స్ ఇవ్వడానికి పనిచేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఇండియా

    Manipur Violence: మిజోరాం నుంచి మణిపూర్‌కు మైతీ ప్రజలు: ప్రత్యేక విమానాల ఏర్పాటు మణిపూర్
    NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన  మణిపూర్
    మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025