NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో
    దశలవారీగా తన 5G సేవలను విడుదల చేస్తున్న జియో

    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 25, 2023
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయన్స్ జియో తన 5G సేవలను 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మరో 50 నగరాల్లో ప్రారంభించింది, దీనితో భారతదేశంలో 5G మొత్తం 184 నగరాలో అందుబాటులో ఉంది.

    జియో తన 5G సేవలను దశలవారీగా విడుదల చేస్తోంది. డిసెంబర్ 2023 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    మంగళవారం జియో తన 5G సేవలను 50 కొత్త నగరాల్లో మొదలుపెట్టింది. టెల్కో ప్రకారం.ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా 5G సేవల అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటిగా నిలిచింది.

    జియో True 5G 4G నెట్‌వర్క్ భాగాలతో సంబంధం లేకుండా స్వతంత్ర 5G టెక్నాలజీపై పనిచేస్తుంది. ఇది మెరుగైన డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది.

    జియో

    ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం సహ 7 నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో

    జియో True 5G ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, కోర్బా , రాజ్‌నంద్‌గావ్. హర్యానాలోని అంబాలా, బహదూర్‌ఘర్, హిసార్, కర్నాల్, పానిపట్, రోహ్‌తక్, సిర్సా మరియు సోనిపట్.

    కర్ణాటకలోని బాగల్‌కోట్, చిక్కమగళూరు, హాసన్, మాండ్య, తుమకూరు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, నాందేడ్-వాఘాలా, సాంగ్లీ, అస్సాంలోని నాగోన్, జార్ఖండ్‌లోని ధన్‌బాద్.ఒడిశాలోని బాలాసోర్, బరిపడ, భద్రక్, ఝర్సుగూడ, పూరి, సంబల్పూర్.

    రాజస్థాన్‌లోని బికనీర్, కోటా, తమిళనాడులోని ధర్మపురి, ఈరోడ్, తూత్తుకుడి. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, అలీఘర్, మొరాదాబాద్,సహరాన్‌పూర్. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్, దుర్గాపూర్. పుదుచ్చేరిలో, పంజాబ్‌లోని అమృత్‌సర్, తెలంగాణలో నల్గొండ, కేరళలోని అలప్పుళ,గోవాలోని పనాజీ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జియో
    ప్లాన్
    టెలికాం సంస్థ
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్

    ప్లాన్

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్

    టెలికాం సంస్థ

    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ వ్యాపారం

    భారతదేశం

    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ ట్యాబ్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం
    2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది బైక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025