NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 
    తదుపరి వార్తా కథనం
    వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 
    వాట్సాప్ ఛానల్స్ లో జాయిన అయిన ప్రధాని మోదీ

    వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 19, 2023
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాట్సాప్ కొత్తగా ఛానెల్స్ అనే ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అడ్మిన్ ఒక్కరే, మెసేజ్ పంపించవచ్చు. వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదు.

    సాంకేతికను అందుకోవడంలో ముందుండే భారత ప్రధాని నరేంద్ర మోదీ, వాట్సాప్ కొత్త ఫీఛర్ ఛానెల్స్ లో జాయిన్ అయ్యారు.

    వాట్సాప్ లో జాయిన్ కావడం థ్రిల్లింగ్ గా ఉందనీ, ప్రజలతో సంభాషణలు జరపడానికి ఇది మరింత దగ్గర చేస్తుందనీ, కొత్త పార్లమెంట్ భవంతి ఫోటోను షేర్ చేస్తున్నానని మెసేజ్ పెట్టారు.

    వాట్సాప్ ఛానల్స్ లో నరేంద్ర మోదీని ఫాలో అయ్యే వారందరికీ ఈ మెసేజ్ వెళ్తుంది.

    Details

    ఛానల్స్ లో జాయిన్ అయిన సెలెబ్రిటీలు 

    ప్రధాని మాత్రమే కాదు భారత క్రికెట్ జట్టు, బాలీవుడ్ సెలెబ్రిటీ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, విజయ్ దేవరకొండ, కత్రినా కైఫ్ మొదలగు వారందరూ వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయ్యారు.

    వాట్సాప్ లో ఛానల్స్ ఎక్కడ కనిపిస్తాయి?

    వాట్సాప్ లో అప్డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి కిందకు వెళ్తే ఛానల్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు నచ్చిన వారిని మీరు ఫాలో కావొచ్చు. ఇందులో ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ఫాలో కావొచ్చు.

    దేశాన్ని బట్టి ఆయా దేశాల పాపులర్ పర్సన్స్ ఛానల్స్ కనిపిస్తుంటాయి. ఎక్కువ మంది ఫాలో అయ్యే వారి ఛానల్స్ అప్డేట్స్ లో మొదటి వరుసలో కనిపిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాట్సాప్
    నరేంద్ర మోదీ

    తాజా

    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్

    వాట్సాప్

    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ ఫోన్
    ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు టెక్నాలజీ
    త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్ మెటా
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా

    నరేంద్ర మోదీ

    అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    దేశంలో 'నరేంద్ర మోదీ' నమూనాకు రోజులు దగ్గర పడ్డాయ్: తమిళనాడు సీఎం స్టాలిన్  ఎం.కె. స్టాలిన్
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025