NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోసారి ఎమర్జెన్సీ అలెర్ట్ అలారమ్స్ పంపిన భారత ప్రభుత్వం.. కారణమేంటంటే? 
    తదుపరి వార్తా కథనం
    స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోసారి ఎమర్జెన్సీ అలెర్ట్ అలారమ్స్ పంపిన భారత ప్రభుత్వం.. కారణమేంటంటే? 
    స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎమర్జెన్సీ అలర్టులు

    స్మార్ట్ ఫోన్ యూజర్లకు మరోసారి ఎమర్జెన్సీ అలెర్ట్ అలారమ్స్ పంపిన భారత ప్రభుత్వం.. కారణమేంటంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొన్ని రోజుల క్రితం ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద బీప్ సౌండ్ చేస్తూ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన సంగతి తెలిసిందే.

    ఇలాంటి అలర్టులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపించింది. తాజాగా ఈరోజు ఉదయం 11:35 నిమిషాల ప్రాంతంలో మరోసారి ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్స్ వాడే యూజర్లకు ఎమర్జెన్సీ అలర్టులు పంపబడ్డాయి.

    అయితే ఈ అలర్ట్ ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం ని టెస్ట్ చేయడంలో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇలాంటి మెసేజ్ పంపిందని తెలుస్తోంది.

    Details

    సిబీస్ పద్ధతి ద్వారా ఎమర్జెన్సీ అలర్టులు 

    ఎమర్జెన్సీ అలర్టులు అనేవి భారతదేశవ్యాప్తంగా చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు పంపబడ్డాయి. ఈ అలర్ట్ వచ్చినప్పుడు పెద్దగా బీప్ సౌండ్ రావడంతో పాటు ఎమర్జెన్సీ అలర్ట్ అనే మెసేజ్ కనిపిస్తుంది.

    ఈ మెసేజ్ ఇంగ్లీషుతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ ఉంటుంది. ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు.

    సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టం(CBS) ద్వారా ఇలాంటి మెసేజ్ ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపింది.

    అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతా విషయంలో జాగ్రత్తగా ఉండేందుకే ఇలాంటి అలర్టులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పంపుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    భారతదేశం

    ఆ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తాయ్: ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    ఖలిస్థానీల కారణంగా భారత్ - కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలకు బ్రేక్  కెనడా
    భారత్, కెనడా మధ్య వివాదాన్ని రగిల్చిన ఖలిస్థానీ టెర్రరిస్ట్ నిజ్జర్ ఎవరు? కెనడా
    దెబ్బకు దెబ్బ.. కెనడా రాయబారిని బహిష్కరించిన భారత్  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025