NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం 
    తదుపరి వార్తా కథనం
    ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం 
    బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ట్విట్టర్

    ట్విట్టర్: వెరిఫైడ్ వినియోగదారులు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 03, 2023
    02:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్ లోగో ఇప్పుడు మారిపోయింది. ఎక్స్ అనే పేరుతో ట్విట్టర్ ను పిలవడం మొదలైంది. ట్విట్టర్ పరిభాష అయిన ట్వీట్ అనేది పోస్ట్ గానూ, రీట్వీట్ అనేది రీపోస్ట్ గానూ మారిపోయింది.

    కొన్నిరోజులైతే ట్విట్టర్ అనేది ఒకటి మార్కెట్ లో ఉండేదన్న విషయం కూడా జనాల మైండ్ లోంచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

    ప్రస్తుతం ఎక్స్ లో మరో మార్పు వచ్చింది. ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్కు ఉన్న వినియోగదారులు తమ టిక్ మార్కును దాచుకునే అవకాశం ట్విట్టర్ కల్పిస్తోంది.

    అంటే, మీరు కావాలనుకుంటే మీ ఫాలోవర్లకు బ్లూ టిక్ మార్క్ కనిపిస్తుంది. లేదనుకుంటే లేదన్నమాట.

    Details

    వ్యాల్యూ లేని బ్లూ టిక్ 

    బ్లూ టిక్ మార్క్ అనేది వెరిఫైడ్ ప్రొఫైల్స్ కు మాత్రమే గతంలో ఇచ్చేవారు. కానీ ఎలాన్ మస్క్ చేసిన మార్పుల వల్ల ఎవరైతే బ్లూ టిక్ మార్కు కావాలని సబ్ స్క్రయిబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ బ్లూ టిక్ మార్క్ ఇస్తున్నారు.

    ఇప్పుడు బ్లూ టిక్ మార్కును దాచుకునే అవకాశం కూడా ట్విట్టర్ ఇచ్చేసింది. ఇలా రోజుకో మార్పు వస్తున్న ట్విట్టర్ లో రానున్న రోజుల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

    పేరు మార్పు తర్వాత ట్విట్టర్ పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

    ట్విట్టర్ లో ఈ కామర్స్ సేవలు లభించే అవకాశం ఉందని, అలాగే గేమ్స్ సహా అన్ని సేవలను అందించేలా మార్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్
    వ్యాపారం

    తాజా

    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు

    ట్విట్టర్

    గుడ్‌న్యూస్ చెప్పిన మస్క్: 'ట్విట్టర్‌లో పోస్టు చేయండి, డబ్బులు సంపాదించండి'  ఎలాన్ మస్క్
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  సోషల్ మీడియా
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు కాంగ్రెస్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  సోషల్ మీడియా

    ఎలాన్ మస్క్

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎలోన్ మస్క్ ప్రకటన
    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ట్విట్టర్
    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు ట్విట్టర్

    వ్యాపారం

    టాప్ 100 కంపెనీలు తప్పనిసరిగా పుకార్లను ధృవీకరించాలంటున్న సెబీ స్టాక్ మార్కెట్
    1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech ఉద్యోగం
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటన
    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం ప్రకటన
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025