NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా 
    తదుపరి వార్తా కథనం
    ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా 
    ట్విట్టర్ కొత్త సీఈవో లిండా

    ట్విట్టర్ లో మార్పు తీసుకురావడమే మన లక్ష్యం: కొత్త సీఈవో లిండా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 13, 2023
    12:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి ట్విట్టర్ పై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ట్విట్టర్ లో చాలా మార్పులు రావడమే దానికి కారణం.

    తాజాగా ట్విట్టర్ కు లిండా యాకరినో అనే కొత్త సీఈవో వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుండి ట్విట్టర్ లో ఎందుకు జాయిన్ అయ్యావంటూ అనేక ప్రశ్నలు వచ్చాయి.

    తాజాగా ఆ ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చింది. ఉద్యోగులకు తాను పంపిన ఈ -మెయిల్ లో తాను ట్విట్టర్ లో ఎందుకు జాయిన్ అయ్యిందో, ట్విట్టర్ లో తీసుకురావాల్సిన మార్పులేంటో ఉద్యోగులకు దిశానిర్దేశం చేసింది.

    Details

    ట్విట్టర్ మెయిన్ మిషన్ ఏంటంటే? 

    అంతరిక్షం అన్వేషణ నుండి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అనేక మార్పులు రావాలని ఎలాన్ అనుకున్నారు. అనుకున్నట్లుగానే మార్పులు చేసి సక్సెస్ అందుకున్నారు.

    ట్విట్టర్ అనేది ప్రపంచ సమాచార కేంద్రంగా మారుతోంది. అందులో మార్పులు తీసుకురావడం అనివార్యం.

    ఖచ్చితమైన సమాచారం జనాలకు అందించేందుకు ట్విట్టర్ ను మనం మార్చాల్సి ఉంది. ఇప్పుడు మన మిషన్ అదే. అందుకోసం మనం ఎంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

    ట్విట్టర్ లో మార్పు తీసుకొచ్చే క్రమంలో కొత్త భాగస్వామ్యాలు, కొత్త వ్యక్తుల అవసరం ఉంది. ట్విట్టర్ ను సక్సెస్ వైపు తీసుకెళ్ళే బాధ్యత మనదే. మన ఆలోచనల్లో మార్పువచ్చి గొప్పగా ఆలోచించినపుడే ట్విట్టర్ ను సక్సెస్ వైపు తీసుకెళ్ళగలం.

    అందుకే నేను ట్విట్టర్ లో ఉన్నానని లిండా తెలియజేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    ట్విట్టర్

    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం రైల్వే శాఖ మంత్రి
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ఎలాన్ మస్క్
    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు టెక్నాలజీ
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025