NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!
    తదుపరి వార్తా కథనం
    ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!
    ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానంగా ఉంది

    ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 11, 2023
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మొదటి టెస్టు వైభవంగా ప్రారంభమైంది. అయితే మూడో టెస్టు ధర్మశాలలో జరగాల్సి ఉండగా.. దీనిపై క్లారిటీ రావడం లేదు.

    ధర్మశాల మైదానం ఇటీవల పునరుద్ధరణకు గురైందని, కావున అంతర్జాతీయ ఆటను నిర్వహించడానికి ఈ మైదానం సరిపోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తనిఖీ తర్వాత రాబోయే రోజుల్లో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుంది. దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ధర్మశాల క్లియరెన్స్ పొందడంలో విఫలమైతే విశాఖపట్నం, రాజ్‌కోట్, పూణే, ఇండోర్ వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారని సమాచారం.

    టీమిండియా

    టీమిండియా టెస్టు సిరీస్‌ను సాధిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది

    WTC ఫైనల్‌లోకి ప్రవేశించడానికి ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పోటీలో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే WTC పాయింట్ల పట్టికలో 75.56 గెలుపు శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఇండియా 58.93శాతంతో రెండో స్థానంలో ఉంది.

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగనుండగా, టీమిండియా టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తే టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది.

    మొదటి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో సత్తా చాటాడు. అల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీలతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 144 పరుగుల అధిక్యంలో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    క్రికెట్

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    భయపడేది లేదు, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై టీమిండియా కాన్ఫిడెన్స్ క్రికెట్
    టీ20 నెం.1 ప్లేయర్‌కి టెస్టులోకి చోటు దక్కేనా..? క్రికెట్
    బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్ క్రికెట్
    టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ క్రికెట్

    క్రికెట్

    ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..? టీమిండియా
    వోల్ఫ్స్‌బర్గ్‌ను -2తో ఓడించింన ఎఫ్‌సి బేయర్న్ ఫుట్ బాల్
    రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్, టీమిండియా-ఆస్ట్రేలియా జట్టులో ఎంట్రీ టీమిండియా
    సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ వెస్టిండీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025