NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా
    తదుపరి వార్తా కథనం
    Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా
    రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా

    Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2024
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జే షా ధృవీకరించారు.

    భారత్-ఇంగ్లండ్‌ల మధ్య రాజ్‌కోట్‌లో జరగనున్న టెస్టుకు ముందు ఫిబ్రవరి 14న బుధవారం నిరంజన్ షా స్టేడియంను జేషా ఆవిష్కరించారు.

    2023 ODI ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి మనం హృదయాలను గెలుచుకున్నామని అన్నారు. బార్బడోస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 T20 ప్రపంచ కప్‌ గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది" అని జేషా వెల్లడించారు.

    స్టేడియం ప్రారంభానికి నిరంజన్ షా,మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్ హాజరయ్యారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాజ్‌కోట్‌లో ఈవెంట్ లో మాట్లాడుతున్న జేషా

    VIDEO | Here’s what Asian Cricket Council president and BCCI secretary Jay Shah (@JayShah) said while addressing an event in Rajkot.

    “In 2023 (final) at Ahmedabad, even though we did not win the World Cup after 10 straight wins, we won hearts. I want to promise you that in 2024… pic.twitter.com/GcEJjSdiLs

    — Press Trust of India (@PTI_News) February 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    క్రికెట్

    IND Vs SA : సౌతాఫ్రికాతో భారత్ మూడో టీ20.. పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే? టీమిండియా
    IPL : ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 83 వేల కోట్లు ఐపీఎల్
    Mohammed Shami: ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ మహ్మద్ షమీ
    IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం  మహిళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025