NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని
    ఐపీఎల్‌లో 5వేల పరుగులు చేసిన ఎంఎస్ ధోని

    ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 04, 2023
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. నిన్న గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవ‌ర్లో రెండు సిక్సర్లు బాది మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదువేల పరుగుల్ని పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అయితే ఈ ఘనత సాధించిన ఏడో ప్లేయర్‌గా ఎంఎస్ ధోని నిలిచాడు.

    విరాట్ కోహ్లీ 6706 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శిఖర్ ధావన్ 6284, డేవిడ్ వార్నర్ 5937, రోహిత్ శర్మ 5880, సురేష్ రైనా 5528, ఏబీ డివిల్లియర్స్ 5162 పరుగులతో ధోనీ కంటే ముందున్నారు

    ధోని

    చెపాక్ స్టేడియంలో 1375 పరుగులు చేసిన ధోని

    లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 3 బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు చేశాడు. అయితే 89 మీట‌ర్ల దూరంగా అత‌డు కొట్టిన సిక్స్ ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలవడం విశేషం.

    ఈ మ్యాచ్‌లో 12 పరుగులతో తేడాతో లక్నోపై చైన్నై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చైన్నై 217 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన లక్నో 205 పరుగులు చేసి పరాజయం పాలైంది.

    చెపాక్ స్టేడియంలో 49 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, 1375 పరుగులతో సత్తా చాటాడు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని
    ఐపీఎల్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఎంఎస్ ధోని

    వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం క్రికెట్

    ఐపీఎల్

    టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్‌లో ధోని మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025