NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు /  ప్రపంచకప్ ఫైనల్‌లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్
    తదుపరి వార్తా కథనం
     ప్రపంచకప్ ఫైనల్‌లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్
    కోహ్లీతో మాట్లాడుతున్న సచిన్

     ప్రపంచకప్ ఫైనల్‌లో కోహ్లీకి నేను చెప్పిన విషయం ఇదే: సచిన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2023
    06:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ ట్రోఫీని ధోని సారథ్యంలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయంసాధించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 277 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య చేధనకు దిగిన టీమిండియాకు అదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగ్ టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండుల్కర్(18)ని ఔట్ చేశాడు.

    అనంతరం గౌతం గంభీర్(97), ధోని(91) పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ రెండోసారి వన్డే ప్రపంచకప్ ను సాధించింది. సచిన్ పెవిలియానికి వెళ్లే సమయంలో విరాట్ కోహ్లీతో ముచ్చిటించిన విషయాన్ని వెల్లడించారు.

    Details

    కోహ్లీకి సూచనిచ్చిన సచిన్

    కోహ్లీ క్రీజులోకి వచ్చే ముందు బంతి కొద్దిగా స్వింగ్ అవుతోందని, జాగ్రత్త అంటూ కోహ్లీతో చెప్పానని సచిన్ వెల్లడించారు.

    ఈ క్రమంలో గంబీర్ తో కలిసి నాడు కోహ్లీ 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి విరాట్ 35 పరుగుల వద్ద దిల్షాన్ బౌలింగ్ లో ఔట్ అయిన విషయం తెలిసిందే.

    ఈ మ్యాచ్ లో టీమిండియాకు విజయాన్ని అందించిన ధోని ఫ్లేయర్ ఆప్ ది మ్యాచ్ గా నిలిచాడు.

    టీమిండియా విజయం సాధించిన అనంతరం సచిన్ టెండుల్కర్ ను సహాచర ఆటగాళ్లు భూజాలపై ఊరేగించి సముచిత గౌరవాన్ని కల్పించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సచిన్ టెండూల్కర్
    విరాట్ కోహ్లీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సచిన్ టెండూల్కర్

    క్రికెట్ దేవుడు సచిన్ కోసం భారీ విగ్రహం.. ఫ్యాన్స్‌కు పండుగే క్రికెట్
    వన్డే మ్యాచ్‌లు చాలా డల్‌గా ఉన్నాయి : సచిన్ టెండూల్కర్ క్రికెట్
    తన కుమారుడి ప్రదర్శనపై సచిన్ ఏమన్నారంటే! ఐపీఎల్

    విరాట్ కోహ్లీ

    రికార్డులను వేటాడేందుకు సై అంటున్న కింగ్ కోహ్లీ భారత జట్టు
    విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు రాహుల్ ద్రావిడ్
    విరాట్ కంటే నేనే బెటర్ : పాకిస్తాన్ ప్లేయర్ క్రికెట్
    టీమిండియా విరాట్ కోహ్లీపైనే ఆధారపడి ఉంది: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025