NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?
    నరేంద్ర మోడీ స్డేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

    ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2023
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.

    మరో వారం రోజుల్లో లీగ్ లో తొలి దశ మ్యాచ్ లు ముగియనున్నాయి. అయితే ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో కేవలం బీసీసీఐ లీగ్ మ్యాచ్ ల షెడ్యుల్ నే ప్రకటించింది.

    తాజాగా ఫ్లేఆప్, ఫైనల్ మ్యాచ్ ల తేదీలు, వేదికల వివరాలను బీసీసీఐ వెల్లడించింది.

    మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో పాటు రెండు ఫ్లే ఆఫ్ మ్యాచ్ లకు చైన్నై వేదిక కానుంది.

    ఈ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు మే 21తో ముగుస్తాయి.

    details

    ఆహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ 

    క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ మే 23న చైన్నైలోని MA చిదంబరంలో స్టేడియంలో జరుగనుంది. మే 24న చైన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

    అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే26 జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్ తో పాటు మే 28న జరగనున్న ఫైనల్ మ్యాచ్ ను ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

    అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం ఇది రెండోసారి విశేషం. 2019 తర్వాత చైన్నైలోని ఫ్లేఆఫ్స్ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    బీసీసీఐ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఐపీఎల్

    తడబడ్డ లక్నో బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: పంజాబ్‌ను గెలిపించిన సికిందర్ రాజా లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: కోలకత్తా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    IPL 2023: రాణించిన గుజరాత్ బ్యాటర్లు .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే? గుజరాత్ టైటాన్స్

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025