NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
    తదుపరి వార్తా కథనం
    టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
    చిన్నస్వామి స్టేడియంలో 3వేల పరుగులు చేసిన కోహ్లీ

    టీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 27, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 చరిత్రలో రికార్డు సృష్టించాడు.

    చిన్నస్వామి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆరుదైన ఫీట్ ను సాధించాడు. టీ20 చరిత్రలో ఒకే స్టేడియం వేదికగా 3వేల పరుగుల సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

    ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 3వేల పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్నాడు.

    ఇక ఈ మ్యాచ్ లో 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేసి.. చిన్నస్వామి స్టేడియంలో రికార్డును నెలకొల్పాడు.

    Details

    విరాట్ కోహ్లీ మరో రికార్డు

    దీంతో పాటు విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మరో రికార్డును సాధించడం విశేషం. ఐపీఎల్ లో కేకేఆర్ పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు.

    కేకేఆర్ పై డేవిడ్ వార్నర్ 1075 పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా.. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 1040 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

    తాజాగా విరాట్ కోహ్లీ 858 పరుగులు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 850 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

    ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై కేకేఆర్ 21 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    విరాట్ కోహ్లీ

    కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..! క్రికెట్
    37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ క్రికెట్
    విరాట్ కోహ్లీని దాటేసిన మహ్మద్ షమీ క్రికెట్
    IND vs AUS, 2nd Test: విరాట్‌ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025