NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి 
    Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి

    Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 12, 2024
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Greek Shipping Company: ఏథెన్స్‌లోని గ్రీకు షిప్పింగ్ కంపెనీలో సోమవారం కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఇద్దరు గాయపడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

    షిప్పింగ్ కంపెనీలో తుపాకీ కాల్పులు జరడం చాలా అరుదు అని చెప్పాలి.

    కాల్పులకు పాల్పడిన వ్యక్తి షిప్పింగ్ కంపెనీలో మాజీ ఉద్యోగి అని తెలుస్తోంది. దుండగుడు భవనంలోకి ప్రవేశించి ఉద్యోగులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

    చనిపోయిన వ్యక్తి షిప్పింగ్ కంపెనీ యజమానికి సంబంధించిన వ్యక్తిగా వెల్లడించారు. అయితే పోలీసులు కాల్పులు జరిగిన కంపెనీ పేరును అధికారికంగా వెల్లడించలేదు.

    ఇదిలా ఉంటే, కాల్పులు జరిగిన భవనం వెలుపల పోలీసులు అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లను మోహరించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

    BREAKING: Shooting at Greek shipping company kills three: police source

    READ: https://t.co/hDavtt2DVe pic.twitter.com/jrrWqvGrTC

    — Insider Paper (@TheInsiderPaper) February 12, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాకీ కాల్పులు
    గ్రీస్
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    తుపాకీ కాల్పులు

    చర్చిలో తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు- ఏడుగుగు దుర్మరణం జర్మనీ
    ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    తుపాకులతో స్కూల్‌పై విరుచుకుపడ్డ యువతి; ఆరుగురు మృతి; బైడెన్ విచారం అమెరికా
    బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    గ్రీస్

    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు రైల్వే శాఖ మంత్రి
    గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు ప్రధాన మంత్రి

    తాజా వార్తలు

    EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ​​వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచిన ఈపీఎఫ్ఓ  ఈపీఎఫ్ఓ
    Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన  రేవంత్ రెడ్డి
    Amit Shah: లోక్‌సభ ఎన్నికలకు ముందే సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా అమిత్ షా
    Arvind Kejriwal: పంజాబ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025