NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 
    తదుపరి వార్తా కథనం
    'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 
    'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా

    'ఎక్స్‌యూవీ 300' కారు ధరలను మరోసారి పెంచిన మహింద్రా 

    వ్రాసిన వారు Stalin
    Sep 30, 2023
    04:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ ఆటోమోటివ్ తయారీ సంస్థ మహీంద్రా కీలక ప్రకటన చేసింది.

    తన కంపెనీకి చెందిన జనాదరణ పొందిన ఎక్స్‌యూవీ-300 మోడల్ కార్ల ధరలను పెంచింది.

    రెండు నెలల్లోనే ఎక్స్‌యూవీ-300 మోడల్ కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

    అయితే ధరలను ఎందుకు పెంచారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

    పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, సరఫరాలో అంతరాయాలు ధరలను పెంచడానికి కారణంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

    తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో సబ్-ఫోర్-మీటర్ ఎస్ యూవీ మోడల్ కార్లపై గరిష్టంగా రూ.68,501 పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.

    కారు

    ఎక్స్‌యూవీ-300 వేరియంట్‌ల కొత్త ధరలు ఇలా..

    ఎక్స్‌యూవీ-300 W4 పెట్రోల్ MT మోడల్‌పై రూ.25,002 పెరిగింది. దీంతో కారు మొత్తం ధర రూ. 8.67లక్షలకు చేరుకుంది.

    W2 పెట్రోల్ MT, W6 పెట్రోల్ MT ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

    ఎక్స్‌యూవీ-300 W2 పెట్రోల్ MT వేరియంట్ ప్రారంభ ధర 7.99 లక్షలుగా నిర్ణయించారు.

    W8 (O) డీజిల్ AMT మోడల్ ధర కారు ఎక్స్-షోరూమ్ రూ. 14.75 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

    ఈ ధరల పెరుగుదల అనేది మహీంద్రా ఎక్స్‌యూవీ-300కొనాలనుకునే వారిని నిరుత్సాహపరుస్తుంది.

    మరోపక్క ధరలు పెరిగినప్పటికీ, ఎస్‌యూవీలో తమ మోడల్ కారు మంచి ఎంపిక అవుతుందని కంపెనీ ఇప్పటికీ భావిస్తోంది.

    అయితే ఫీచర్లలో మాత్రం ఇప్పటికీ మహింద్రాకు చెందిన ఈ కారు టాప్ లో ఉండటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహీంద్రా
    కార్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మహీంద్రా

    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ ఆటో మొబైల్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం ప్రదర్శన
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి అమ్మకం
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా అమ్మకం

    కార్

    రూ.49 లక్షలకు బీఎండబ్య్లూ కారు ప్రపంచం
    ఎంజీ కామెట్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3.. ఏది బెస్ట్ ఆప్షన్ అంటే..? ఎలక్ట్రిక్ వాహనాలు
    కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే! ఆటో మొబైల్
    Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే! ఆటో మొబైల్

    తాజా వార్తలు

    Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్ సుప్రీంకోర్టు
    2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6శాతం.. ఎస్&పీ అంచనా  భారతదేశం
    రూ. 2,000 నోట్ల మార్పిడికి మిగిలి ఉంది ఇంకో 5రోజులు మాత్రమే  ఆర్ బి ఐ
    అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025