NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 
    తదుపరి వార్తా కథనం
    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 
    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట

    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట 

    వ్రాసిన వారు Stalin
    Jun 14, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల కదలికలను పసిగట్టే హెన్లీ అండ్ పార్ట్రర్స్ తన తాజా నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది.

    ఈ ఏడాది భారతదేశం నుంచి 6,500 మంది మిలియనీర్లు లేదా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ) భారత్‌ను విడిచి వలస వెళ్తారని 'హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023' పేరుతో విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది.

    గతేడాది 7,500 హెచ్ఎన్ఐలు వలస వెళ్లగా, ఈ సారి సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది.

    గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ అంచనాల ఆధారంగా మిలియనీర్ల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోను హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 అంచనా వేసింది.

    ధనవంతులు

    భారత్‌లో 3.4 లక్షల మంది మిలియనీర్లు 

    హెన్లీ అండ్ పార్ట్రర్స్ అధ్యయనం ప్రకారం హెచ్‌ఎన్‌ఐల వలసల పరంగా చైనా తర్వాత భారతదేశం రెండోస్థానంలో ఉంది.

    2023లో చైనా నుంచి 13,500మంది మిలియనీర్లు వలస వెళ్లొచ్చని నివేదిక పేర్కొంది. 2022లో చైనా నుంచి 10,800 మంది వలస వెళ్లారు.

    మిలియనీర్లు వలస వెళ్లే జాబితాలో యూకే 3,200 మందితో మూడోస్థానంలో ఉంటుందని నివేదిక చెప్పింది.

    హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 3.4 లక్షల మంది మిలియనీర్లు ఉండగా, చైనాలో 7.8 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారు.

    భారతదేశం మిలియనీర్ల సంఖ్య 2031 నాటికి 80 శాతం పెరుగుతుందని అంచనా నివేదిక అంచనా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    చైనా
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్)  రైలు ప్రమాదం
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మే నెలలో అల్‌టైం రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!  ఆర్ధిక వ్యవస్థ
    చిరుత పులులకు కంచెలు వేయలేం: ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ వెల్లడి  భారతదేశం

    చైనా

    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా భారతదేశం
    చైనాలో మరో కరోనా వేవ్, కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తలు ఏం అన్నారంటే? కోవిడ్
    ChatGPT కు మరో ప్రత్యర్ధిని తయారుచేస్తున్నఅలీబాబా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    'స్పై బెలూన్' ఎపిసోడ్: ఆరు చైనా కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా వార్తలు

    కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు  దిల్లీ
    ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక  రోజా సెల్వమణి
    స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయి మెడనొప్పితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో నొప్పిని తగ్గించేయండి  లైఫ్-స్టైల్
    అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025