NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం
    ఉత్తర ప్రదేశ్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ ప్రారంభం

    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 16, 2023
    06:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతి ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ఐదు ప్రధాన నగరాల్లో 5G ప్లస్‌ను ప్రారంభించింది. ఈ కవరేజీని వినియోగదారుల నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ 5G కనెక్టివిటీ సేవను అందిస్తుంది ఎయిర్ టెల్. ప్రస్తుత 4G నెట్‌వర్క్ కంటే వ్యక్తులు 5G ప్లస్‌లో 20-30 రెట్లు వేగాన్నివినియోగదారులు చూస్తారు.

    ఉత్తర ప్రదేశ్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద రాష్ట్రం (ప్రాంతాల వారీగా). అయితే, దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇప్పుడు ఈ 5G ప్లస్ సేవ ఎయిర్‌టెల్ ఉత్తర ప్రదేశ్ లో తన ఉనికిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, ఈ టెలికాం సంస్థకు దేశంలో 363.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

    ఫోన్

    వినియోగదారులు ప్రస్తుత 4జీ సిమ్‌లపై 5జీ ప్లస్‌ వాడచ్చు

    ఎయిర్ టెల్ 5G ప్లస్ ఇప్పుడు ఆగ్రాలోని అర్జున్ నగర్, కమలా నగర్, అవాస్ వికాష్ కాలనీ, బోడ్లా, గ్వాలియర్ రోడ్, ఈద్గా కాలనీ, దయాల్ బాగ్, డిఫెన్స్ కాలనీ, రాజ్‌పూర్ రోడ్, లోహా మండి, పుష్పాంజలి విహార్, మోతీ బాగ్ సంజయ్ ప్లేస్, షహగంజ్‌తో సహా వివిధ ప్రాంతాలకు కవర్ చేస్తుంది. మీరట్‌లో, కాన్పూర్‌లో, ప్రయాగ్‌రాజ్ లో ప్రధాన ప్రాంతాలకు 5G ప్లస్ అందుబాటులోకి వచ్చింది.

    వినియోగదారులు ప్రస్తుత 4జీ సిమ్‌లపై 5జీ ప్లస్‌ వాడచ్చని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఫోన్ లో 'settings'కి వెళ్లి, 'Mobile Network'ని ఎంచుకుని, ఎయిర్‌టెల్ సిమ్‌ని ఎంచుకోవాలి. ఇంకా, వారు 'Preferred Network Type'పై క్లిక్ చేసి, 5G నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్
    టెలికాం సంస్థ
    ప్రకటన
    ప్లాన్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో

    ప్రకటన

    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత అమెజాన్‌

    ప్లాన్

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025