NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ 
    తదుపరి వార్తా కథనం
    పెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ 
    యాపిల్ కంపెనీ విలువ 3ట్రిలియన్ డాలర్లు

    పెరిగిన యాపిల్ కంపెనీ విలువ: 3ట్రిలియన్ డాలర్ మైలురాయిని చేరుకున్న సంస్థ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 01, 2023
    02:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ప్రోడక్టులకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఇయర్ పాడ్స్ వాడటం అనేది ఒక ఐకానిక్ సింబల్‌గా మారిపోయింది.

    ప్రస్తుతం యాపిల్ కంపెనీ విలువ భారీగా పెరిగింది. ఏకంగా 3ట్రిలియన్ మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించింది.

    ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీ కంటే యాపిల్ కంపెనీ విలువ ఎక్కువగా ఉందంటే ఎవ్వరికైనా ఆశ్వర్యమేయక మానదు.

    పెరుగుతున్న యాపిల్ ఉత్పత్తుల వాడకం, యాపిల్ షేరును ఆమాంతం పెంచేసింది.

    నాస్ డాక్‌లో యాపిల్ షేరు విలువ 193డాలర్లకు చేరుకుంది. దీంతో, యాపిల్ సంస్థ విలువ 3.3ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది.

    Details

    గతంలో 3ట్రిలియన్ మార్కును చేరుకున్న యాపిల్ 

    2022 జనవరిలో ఇంట్రాడే ట్రేడింగ్ లో మొదటిసారి 3 ట్రిలియన్ డాలర్ మార్కును యాపిల్ అందుకుంది. అయితే ఆ సమయంలో 3ట్రిలియన్ మార్కు వద్ద నిలబడలేక చతికిలపడి పోయింది.

    3ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 250లక్షల కోట్లు అన్నమాట. భారత స్టాక్ మార్కెట్ విలువ 296లక్షల కోట్లుగా ఉంది. అంటే భారత స్టాక్ మార్కెట్ విలువలో యాపిల్ కంపెనీ విలువ 80శాతంగా ఉంది.

    యాపిల్ కంపెనీ ఇదే లెక్కన దూసుకుపోతే మరికొన్ని రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ కి సమానమైన కంపెనీ వ్యాల్యూకు చేరే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    అమెరికా
    ఆపిల్

    తాజా

    V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్  ఇస్రో
    Ahmed Sharif Chaudhry: సింధు జలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక.. "మా నీళ్లు ఆపితే,మీ ఊపిరి ఆపుతాం"అంటూ వ్యాఖ్య పాకిస్థాన్
    Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు  ప్రహ్లాద్ జోషి
    Ayush Mhatre: ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్‌ మాత్రే క్రికెట్

    వ్యాపారం

    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ సీబీఐ
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ ప్రకటన
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S ప్రకటన

    అమెరికా

    అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ; తొలి భారతీయుడిగా రికార్డు  నరేంద్ర మోదీ
    భూమి వైపే రెండు భారీ గ్రహ శకలాలు.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు! గ్రహం
    రహస్య పత్రాల కేసులో మియామీలోని ఫెడరల్ కోర్టులో లొంగిపోయిన డొనాల్డ్ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్
    అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు  భారతదేశం

    ఆపిల్

    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ టెక్నాలజీ
    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ధర
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ భారతదేశం
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025