NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు
    తదుపరి వార్తా కథనం
    బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు
    ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

    బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు

    వ్రాసిన వారు Stalin
    Feb 01, 2023
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'బడ్జెట్ 2023'లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు.

    పన్ను విధానంలో కొన్ని సంవత్సరాలుగా చాలా తక్కువ మార్పులను మాత్రమే చేశారు. ఈ క్రమంలో పన్ను విధానంలో మార్పుల కోసం దిగువ, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు.

    నిపుణులు కూడా ఈ బడ్జెట్‌లో పన్ను స్లాబ్‌ల్లో మార్పులు ఉంటాయని అంచనా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కేంద్రం 2023-24 బడ్జెట్‌లో పన్ను మినహాయింపులను ఇచ్చింది.

    బడ్జెట్

    పన్ను రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 7 వరకు పెంపు

    కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

    పన్ను స్లాబుల వివరాలను కూడా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి.

    ఏడాదికి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు

    రు.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను

    రూ.6లక్షల నుంచి రూ.9లక్షల వరకు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను

    రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం పన్ను

    రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్ 2023
    ఆర్థిక శాఖ మంత్రి
    నిర్మలా సీతారామన్
    ఆదాయం

    తాజా

    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ
    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్

    బడ్జెట్ 2023

    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? నిర్మలా సీతారామన్
    బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా? ఆర్థిక శాఖ మంత్రి

    ఆర్థిక శాఖ మంత్రి

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్
    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025