NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'
    తదుపరి వార్తా కథనం
    Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'
    2030 నాటికి నాలుగు రేట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'

    Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్'

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 29, 2024
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలో అగ్రశ్రేణి అకౌంటింగ్ సంస్థగా ఉన్న డెలాయిట్ భారతదేశంలోని కార్యకలాపాల ద్వారా 2030 నాటికి తన ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచి $5 బిలియన్లు (సుమారు ₹40,000 కోట్లు) లక్ష్యంగా పెట్టుకుంది.

    డెలాయిట్ దక్షిణాసియా CEO రోమల్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు.

    2023-24 ఆర్థిక సంవత్సరంలో డెలాయిట్ ఇండియా ఆదాయం ₹10,000 కోట్లు చేరుకోగా, ఇది 30% వృద్ధిని సూచిస్తోంది.

    భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వృత్తిపరమైన సేవల సంస్థగా డెలాయిట్ ఎదుగుతోందని శెట్టి పేర్కొన్నారు.

    Details

    గతేడాది 25వేల మందిని నియమించుకున్న డెలాయిట్

    2027 నాటికి తమ ఆదాయం ₹20,000 కోట్లు చేరాలనే ఉద్దేశంతో ఉన్నామని, 2030 నాటికి దాన్ని $5 బిలియన్లకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.

    ప్రపంచ ఆదాయంలో 10% వృద్ధికి, ఆసియా పసిఫిక్ వృద్ధిలో 70% వాటాకు డెలాయిట్ ఇండియా సహకరిస్తోంది.

    2024 ఆర్థిక సంవత్సరంలో డెలాయిట్ గ్లోబల్ ఆదాయం 3.6% పెరిగి $67.2 బిలియన్ల (సుమారు ₹5 లక్షల కోట్లు)కు చేరుకుంది.

    డెలాయిట్ ఇండియా 2023-24లో ఉద్యోగుల అట్రిషన్ రేటును 29% నుండి 13%కి తగ్గించుకోగలిగిందని శెట్టి వివరించారు.

    ఇది 'బిగ్ ఫోర్' సంస్థల సగటు అట్రిషన్ రేటు 20% కంటే తక్కువగా ఉందని, గత ఏడాదిలో డెలాయిట్ ఇండియా 25,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    భారతదేశం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    వ్యాపారం

    Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు టెక్నాలజీ
    Air India: ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న హనీవెల్ ఎయిర్ ఇండియా
    Rapido: రాపిడో యునికార్న్‌గా మారింది.. కొత్త రౌండ్‌లో ₹1000 కోట్ల నిధులను సమీకరించింది బిజినెస్
    అమెజాన్ సైట్‌లో 4లక్షలకు పైగా నకలీ ఉత్పత్తులకు రీకాల్ అమెజాన్‌

    భారతదేశం

    Heatwave: తీవ్రమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న భారతదేశం.. 40,000 హీట్‌స్ట్రోక్ కేసులు నమోదు  భారతదేశం
    Indian Army and Navy: తొలి సారిగా నేవీ, ఆర్మీ సర్వీస్ చీఫ్‌లుగా ఇద్దరు సహవిద్యార్థులు  భారతదేశం
    New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు  భారతదేశం
    NSA: డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారులుగా టీవీ రవిచంద్రన్, పవన్ కపూర్ నియామకం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025