NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం
    కరువు భత్యాన్ని 38% నుండి 42% వరకు పెంచవచ్చు

    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 15, 2023
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA)పై 4% పెంపుదలని షెడ్యూల్ క్యాబినెట్ సమావేశంలో కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది, అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక నోటీసును జారీ చేయలేదు.

    అనేక నివేదికల ప్రకారం, కేంద్రం ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని ప్రస్తుతం ఉన్న 38% నుండి 42% వరకు పెంచవచ్చు. DAలో చివరి సవరణ సెప్టెంబర్ 28, 2022న జరిగింది, ఇది జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చింది.

    ముఖ్యంగా, 7వ వేతన సంఘం కింద DA పెంపును ప్రకటిస్తే, ఉద్యోగులు తమ సవరించిన వేతనాన్ని మార్చి 31, 2023 నుండి పొందవచ్చు. జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు కూడా వస్తాయి.

    ప్రభుత్వం

    ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్ శాతాన్ని సవరిస్తుంది

    కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి నెలా విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా DA పెంపు జరుగుతుంది.

    కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో నిలిపివేసిన 18 నెలల DA బకాయిలను విడుదల చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

    డియర్‌నెస్ అలవెన్స్ లేదా డియర్‌నెస్ రిలీఫ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్‌లకు వారి జీవన వ్యయాన్ని సర్దుబాటు చేయడానికి వారి ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌ కోత లేకుండా చెల్లించబడుతుంది. జనవరి 1, జూలై 1 తేదీలలో ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్ శాతాన్ని సవరిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం
    ప్రకటన
    ఆదాయం
    కేంద్రమంత్రి

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్

    ప్రకటన

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా

    ఆదాయం

    ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా బ్యాంక్
    జోయ్ అలుక్కాస్ సంస్థకు చెందిన Rs. 305 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం వ్యాపారం
    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు గూగుల్
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ ఉద్యోగుల తొలగింపు

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025