NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?

    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    May 01, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల బెంగళూరులో ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆస్తులపై విచారణ చేపట్టింది. రవీంద్రన్ ఇల్లుతో పాటు కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించారు.

    ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం బైజు రవీంద్రన్, అతని కంపెనీ 'థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'పై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈడీ విచారణ చేపట్టింది.

    2011 నుంచి 2023 మధ్య కాలంలో కంపెనీ రూ. 28,000 కోట్ల మేర ఎఫ్‌డీఐ పెట్టుబడులను పొందినట్లు సోదాల్లో వెల్లడైనట్లు ఈడీ అధికారులు తెలిపారు.

    అంతేకాకుండా కంపెనీ ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో రూ. 9,754 కోట్లను విదేశీ సంస్థల్లోకి బదిలీ చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

    ఈడీ

    ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయని ఈడీ

    ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో కంపెనీ దాదాపు రూ. 944 కోట్లను ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది.

    అంతేకాకుండా 2021ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయలేదని ఈడీ ఆరోపించింది. ఖాతాలను ఆడిట్ చేయలేదని అధికారులు తెలిపారు.

    సంస్థ అందించిన లెక్కల వాస్తవికతను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి బ్యాంకులతో కలిసి లెక్కిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే ఈడీ విచారణపై బైజుస్ లీగల్ టీమ్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేసారు.

    ఫెమా నిబంధనల ప్రకారం ఇది సాధారణ విచారణగా చెప్పారు. తాము పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. అధికారులు అడిగి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    బెంగళూరు
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    బెంగళూరు

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ కర్ణాటక
    2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు  కరోనా కొత్త కేసులు
    TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు తెలంగాణ
    భూమికి కొత్త ముప్పు; నక్షత్రాలు పేలి ధరణిపైకి దూసుకొస్తున్న ప్రమాదకర ఎక్స్-కిరణాలు  భూమి
    'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025