NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 
    1/2
    బిజినెస్ 1 నిమి చదవండి

    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 01, 2023
    03:50 pm
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా? 
    ఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల బెంగళూరులో ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆస్తులపై విచారణ చేపట్టింది. రవీంద్రన్ ఇల్లుతో పాటు కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం బైజు రవీంద్రన్, అతని కంపెనీ 'థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'పై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈడీ విచారణ చేపట్టింది. 2011 నుంచి 2023 మధ్య కాలంలో కంపెనీ రూ. 28,000 కోట్ల మేర ఎఫ్‌డీఐ పెట్టుబడులను పొందినట్లు సోదాల్లో వెల్లడైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో రూ. 9,754 కోట్లను విదేశీ సంస్థల్లోకి బదిలీ చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది.

    2/2

    ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయని ఈడీ

    ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో కంపెనీ దాదాపు రూ. 944 కోట్లను ఖర్చు చేసినట్లు ఈడీ తెలిపింది. అంతేకాకుండా 2021ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్‌లను సిద్ధం చేయలేదని ఈడీ ఆరోపించింది. ఖాతాలను ఆడిట్ చేయలేదని అధికారులు తెలిపారు. సంస్థ అందించిన లెక్కల వాస్తవికతను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి బ్యాంకులతో కలిసి లెక్కిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అయితే ఈడీ విచారణపై బైజుస్ లీగల్ టీమ్ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేసారు. ఫెమా నిబంధనల ప్రకారం ఇది సాధారణ విచారణగా చెప్పారు. తాము పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. అధికారులు అడిగి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    బెంగళూరు
    తాజా వార్తలు

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు థాయిలాండ్
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు హైదరాబాద్

    బెంగళూరు

    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు భారతదేశం
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  భూమి
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    తాజా వార్తలు

    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు సుప్రీంకోర్టు
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  కర్ణాటక
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023