NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 
    తదుపరి వార్తా కథనం
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్ 

    వ్రాసిన వారు Stalin
    Nov 20, 2023
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

    జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఉద్యోగులకు త్రైమాసిక పనితీరు బోనస్‌ను ప్రకటించింది. ఈ నెల వేతనంతో కలిపి కంపెనీ 80శాతం బోనస్‌ను చెల్లించనుంది.

    మేనేజర్ నుంచి అంతకంటే తక్కువ ఉద్యోగులకు మాత్రమే వేరియబుల్ పేను కంపెనీ చెల్లించనుంది.

    జూన్ 2023 త్రైమాసికంలో కూడా కంపెనీ అదే సగటు వేరియబుల్ పే చెల్లించింది.

    ఇన్ఫోసిస్ ఉద్యోగులు జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 60శాతం సగటు వేరియబుల్ వేతనం, జూన్ 2022 త్రైమాసికానికి 70శాతం సగటు వేరియబుల్ వేతనం పొందారు.

    ఈ వార్తతో కంపెనీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆనందంలో కంపెనీ ఉద్యోగులు

    #Infosys to pay 80 per cent performance bonus to some employees, here is who is eligible https://t.co/MlwcKt0D86 #WeRIndia pic.twitter.com/htrjECi0Eg

    — Werindia (@werindia) November 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్
    ఉద్యోగులు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్

    ఉద్యోగులు

    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం

    తాజా వార్తలు

    చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు దిల్లీ
    6ఏళ్ల తర్వాత అమెరికాకు వచ్చిన జిన్‌పింగ్‌.. బైడెన్‌తో కీలక భేటీ  జిన్‌పింగ్
    TDP: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు.. పాలకొల్లులో హై టెన్షన్  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి? సుబ్రతా రాయ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025